దేశంలో 22లక్షల మంది విద్యార్థుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమైనట్టుగా ప్రజలు భావిస్తున్నారని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులు చేస్�
నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనలు చేసిన విద్యార్థులపై శిక్షాత్మక, ప్రతీకార చర్యలు తీసుకోవద్దంటూ పర్యావరణ ఉద్యమకారుడు వాంగుచుక్ కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయ�
కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మధ్య మిలాఖత్ జరిగిందా? గడిచిన 32 రోజులుగా కొనసాగుతున్న విద్యార్థి ఉద్యమానికి రాజకీయ రంగు పులిమి తద్వారా బీజేపీకి మేలు చేసేలా కాంగ్రెస్ పావులు కద
‘నీట్' అవకతవకలపై ఆందోళనలు, జంతర్మంతర్ వద్ద నిరసనల నేపథ్యంలో ఓటీటీ వేదిక ‘జీ5’ ‘ది స్కామ్: లీక్డ్' పేరుతో సిరీస్ను తెరకెక్కించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన టీజర్ను మేకర్స్ సోషల్ మీడి
ఢిల్లీలోవిద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల అణచివేత ఘటనలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రజాస్వామ్యంలో ఘర్షణల కంటే చర్చలే ఎప్పుడైన�
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతరులను వెంటనే చట్టం ముందు నిలబెట్టాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు.
నీట్ యూజీ ప్రశ్నపత్రం ఎలా లీక్ అయ్యిందంటూ జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ఉన్నత అధికారులను పార్లమెంటరీ కమిటీ ఎంపీలు నిలదీశారు. తమ వ్యవస్థ ద్వారా ఆ పేపర్ లీకేజీ జరగ లేదని, దీనిపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నద
దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై సమగ్రమైన దర్యాప్తు చేసి బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణిక
నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈమేరకు శనివారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి.
“నీట్ను రద్దు చేయండి.. భావి పౌరుల భవితవ్యాన్ని కాపాడండి, ఎన్టీఏను వెంటనే రద్దు పర్చండి అంటూ నగరంలో శుక్రవారం సైతం పలు యూనివర్సిటీలలో విద్యార్థి సంఘాలు, పలు పార్టీల నేతలు పెద్ద పెట్టున నినదిస్తూ రాస్తార�
Vinod Kumar | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వ�
BRSV | నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాజ్భవన్ను ముట్టడించింది. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశా�