మాతృభాషల్లో నీట్ పరీక్షకు విద్యార్థుల నుంచి స్పందన కానరావడం లేదు. ప్రాంతీయ భాషల్లో రాసుకునే అవకాశమిచ్చినా.. విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటున్నది. అత్యధికులు ఇంగ్లిష్లోనే నీట్ పరీక్ష రాస్తున
మండల కేంద్రానికి చెందిన రాయ్ మనోజ్ నీట్ పరీక్ష బాగా రాయలేదనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకులు, పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అంగడిబజార్ మెయిన్ రోడ్డులో నివాస�
ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం ఆదివా రం నిర్వహించిన నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలో 1,659 మం ది అభ్యర్థుల కోసం ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష కోసం అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 2,739 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయ�
బాలాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇసుక, కంకర డంపింగ్పై ‘పాఠశాలా.. డంపింగ్ యారా’్డ అనే శీర్షికతో ‘నమస్తే’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. పాఠశాల మైదానంలో ఉన్న ఇసుక, కంకర, డస్టును ఏఈ వినీల్ గౌడ్ దగ్గరుం
జిల్లాలో నేడు నిర్వహించనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకు�
వైద్య కళాశాలల్లో (ఎంబీబీఎస్, బీడీఎస్) ప్ర వేశాలకు దేశవ్యాప్తంగా ఈనెల 4న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష-2025 (నీట్)కు మహబూబ్నగర్ జిల్లాలో 13 కేంద్రాలు, గద్వాలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నేటి(ఆదివారం) నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధికారులకు గూగుల్ మీట్ ద్వారా దిశానిర్దేశం చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన
ఆదివారం (మే4న) నీట్ పరీక్ష జరగనుందని, పరీక్ష కేంద్రంలోనికి అభ్యర్థులను ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు అనుమతిస్తారని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణకు జిల్లా పరిధ�
NEET Exam | ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ జానకీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని వెల్లడించారు.
Balapur ZPHS | బాలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఇసుక డంపింగ్ యార్డ్గా మార్చేశారు. ఈ నెల 4న నీట్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఇప్పటికే పరీక్ష కేంద్రాన్ని బాలాపూర్ తహసీల్దార్ ఇందిరా దేవి, డిప్యూటీ తహసీ�
వైద్య విద్యలో ప్రవేశాలు కల్పించేందుకు ఈ నెల 4వ తేదీన నిర్వహించనున్న నీట్ పరీక్ష కోసం జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి నీట్ �
జిల్లా పరిధిలో నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)ను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు