నీట్-యూజీ పేపర్ లీక్పై ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, కేంద్రం నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు వి కామకోటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష పేపర్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (ఎన్టీఏ) చేరకముం�
నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపానికి గురైన మహారాష్ట్రకు చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. అహల్యనగర్ జిల్లా జలాల్పూర్ గ్రామానికి చెందిన అంకితా సాంగ్లే గత శనివారం తన ఇంట్లో
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు దేశ వ్యాప్తంగా నీట్ లీక్ మీద తీవ్ర నిరసనలు జరుగుతుంటే.. ఆమె చేసిన వ్యాఖ్య లు విమర్శలకు దారి తీశాయి. సీతారామన్ మాట్లాడుతూ. .
MK Stalin | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని జంతర్మంతర్ (Jantar Mantar) వద్ద ‘నీట్’ పరీక్షకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన విద్యార్థుల పోరాటానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (Tamil Nadu Ex CM), డీఎంకే అధినేత (DMK Chief) ఎంకే స్టాలిన్ (MK Stalin) మద్దతు త
దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ మరువక ముందే రాజస్థాన్లో పారా మెడికల్ పేపర్లీక్ కావడం సంచలనంగా మారింది. ఎగ్జామ్కు ముందే పేపర్ బయటకు వచ్చింది. కొందరు అధికారులు చేతులు కలిపి ఈ దారుణానికి పాల్పడ్డ�
Tamil Nadu CM | తమిళనాడు అసెంబ్లీ (Tamil Nadu Assembly) లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా సూత్రం, నీట్ వివాదం (NEET Row), కరూర్ తొక్కిసలాట (Karur Stampede) ఘటన తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రసంగం ద�
దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘నీట్-2026’ పరీక్ష ఆదివారం జిల్లా కేంద్రమైన నల్లగొండలో ప్రశాంతంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయం త్రం 5.15 గంటల వరకు జరిగిన పరీక్షకు విద్యార్థులను ముందస్తుగా అనుమతించడం తో
వైద్య విద్య (ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయూష్)లో ప్రవేశం కోసం నిర్వహించే ‘నేషనల్ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)-2026 పరీక్షను ఆదివారం (ఈనెల 21న) నిర్వహించనున్నారు.
NEET Exam | నీట్ ప్రశ్నపత్రం లీకేజీతో దేశ వ్యాప్తంగా అభాసుపాలైన కేంద్రం ఈసారి ఎలాగైనా దానిని పకడ్బందీగా నిర్వహించేందుకు నానా తంటాలు పడుతున్నది. ఈ నెల 21న జరిగే నీట్ రీటెస్ట్కు విద్యార్థుల ఇబ్బందులను పట్టిం�
వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి కేంద్రం ఏటా నిర్వహిస్తున్న నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) విద్యార్థుల ఉసురుతీస్తున్నది. గత రెండు రోజుల్లోనే ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పా�
Abhijeet Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే (Abijit Dipke) పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు అభిజిత్ను చెంపదెబ్బకొట్టారు. అపై తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అభిజిత్పై దాడి చే�
పదే పదే జరుగుతున్న నీట్-యూజీ పేపర్ లీక్లపై పార్లమెంటరీ ప్యానెల్ ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా ఒక్కసారి మాత్రమే కాకుండా.. ఒక ఏడాదిలో పలుమార్లు నిర్వహించే అవకాశాలపై ప్యానెల్ చ�