హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను అతి త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
నగర వాసులకు స్వచ్ఛమైన నీరాను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రోడ్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నది.
NTR Garden | ఫార్ములా ఈ రేస్కు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ నెల 19, 20వ తేదీల్లో హుస్సేన్ సాగర్ తీరాన ఇండియన్ రేసింగ్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సాగర తీరాన ట్రాక్ పనులు, గ్యాలరీ ఏర్పాట్లు శరవేగంగ�
MMTS | బేగంపేటలో ఎంఎంటీఎస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. బేగంపేట నుంచి నెక్లెస్రోడ్డు మధ్య ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. సాంకేతిక లోపం వల్ల భారీ శబ్దం
హైదరాబాద్ : ఈ నెల 28వ తేదీన(ఆదివారం) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా
హైదరాబాద్ : నీరా, దాని అనుబంధ ఉత్పత్తులైన బెల్లం, చక్కెర, నీరా సిరప్ల తయారీతోపాటు ఇతర బై ప్రొడక్ట్ల తయారీ, ప్యాకింగ్, విక్రయానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ధ్రువీకరణ లభించిం�
ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ టౌన్, జూన్ 17: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న పర్యాటక పనులను పరుగులు పెట్టించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అ
ఈ సమ్మర్లో కూల్ కూల్గా.. ఆహ్లాదంగా ఎంజాయ్ చేద్దామనుకుంటున్నారా?… బడ్జెట్ ప్లేసెస్ ఎక్కడున్నాయో తెలియట్లేదా?… ఉందిగా మన జల విహార్.. తక్కువ ధర.. ఎక్కువ ఎంజాయ్మెంట్. ఇంతకీ జల విహార్లో ఎలాంటి ఎ�
గౌడ సంఘాల ప్రతినిధులతో మంత్రి శ్రీనివాస్గౌడ్ నెక్లెస్రోడ్డులోని నీరాకేఫ్ పనులు పరిశీలించిన మంత్రి హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న
హైదరాబాద్ : గీత వృత్తికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకే నీరా కేఫ్ అందుబాటులోకి తీసుకుస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ నిర్మా
Minister Sabitha reddy | మహిళలకు అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా పని చేస్తారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లాల్లో మహిళా ఎస్పీలు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని చెప్పారు. భవిష్యత్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్
CP Anand | అసెంబ్లీ సమావేశాలకు భద్రతా ఏర్పాట్లపై కసరత్తు పూర్తయిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 1200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
బేగంపేట్ : హుస్సేన్ సాగర్ నీటిలో ఓ గుర్తు తెలియని పసికందు మృతదేహాన్ని రాంగోపాల్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం నెక్లెస్ రోడ్డు రోటరీ వద్�
Neera Cafe | రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్లోని టూరిజం ప్లాజా హోటల్లో నీరా ప్రాజెక్టు పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో ప�