అభివృద్ధిలో తెలంగాణ నంబర్ 1గా నిలవడానికి నిత్యకృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిబద్ధతే కారణమని హోంమంత్రి మహమూద్ అలీ, యువజన, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు.
చరిత్రను వక్రీకరిస్తే.. తిప్పికొట్టాల్సిన చరిత్రాత్మకమైన బాధ్యత కొత్త తెలంగాణ చరిత్ర బృందానిదని, చరిత్రను తిరగ రాయాల్సిన అవసరం ఈ ప్రాంత చరిత్రకారులకు ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశ
10K Marathon | సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ ఆఫ్ ఇండియా (SEMI) ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 6 గంటలకు నెక్లెస్ రోడ్లో 5కే, 10కే మారథాన్ నిర్వహించనున్నారు. వరల్డ్ ఎమర్జెన్సీ మెడిసన్ డే సందర్భంగా మారథాన్ నిర్వహిస్తున్నట
Neera Cafe | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబొడ్డున నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడ
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. టీడీ గుట్ట, డైట్ కళాశాల వద్ద నిర్మాణంలో ఉన్న వెజ్, నాన్ వె
Neera cafe | గౌడన్నలు ప్రతిరోజూ ప్రాణాలకు తెగించి నీరాను సేకరిస్తున్నారని, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందిస్తున్న వారి కష్టాన్ని హేళన చేయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. సోషల్మీ�
సాగర తీరం మరిన్ని అందాలను పరిచయం చేసేందుకు ముస్తాబవుతున్నది. ఇప్పటికే కొత్త సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చూసి.. అబ్బురపడిపోతున్న సందర్శకులు.
రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నల సంక్షేమం కోసం కోట్లు వెచ్చించి సాగర తీరంలోని నెక్లెస్ రోడ్డులో నిర్మించిన నీరా కేఫ్ ఆదివారం సందడిగా ప్రారంభమైంది. నీరా కేఫ్ అంతా కలియదిరిగిన గౌడలు సెల్ఫీలు, ఫొటోలు తీసుకొన�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నీరా కేఫ్ను ఈ నెల 3వ తేదీన మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ కలిసి ప్రారంభించనున్నారు.
రంగారెడ్డి జిల్లా రావిర్యాల్లో రూ.245 కోట్ల వ్యయంతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న విజయ మెగా డెయిరీని ఆగస్టులో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అధి