యోగాను ప్రతి ఒక్కరు దినచర్యలో భాగం చేసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) అన్నారు. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని చెప్పారు.
లుంబినీ పార్కు... ఎన్టీఆర్ గార్డెన్... ట్యాంక్బండ్...సంజీవయ్య పార్కు... నెక్లెస్ రోడ్డు... జల విహార్... పీపుల్స్ ప్లాజా... ఇలా హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న పలు ప్రాంతాలు నిత్యం సందర్శకులతో సందడిగా ఉంటాయి.
హైదరాబాద్ నగర పర్యాటక కేంద్రంగా ఉన్న హుస్సేన్ సాగర్లో రోజు రోజుకూ నీటి నాణ్యత పడిపోతుంది. యథేచ్ఛగా కలుస్తున్న మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో నీటిలో మార్పులొస్తున్నాయి.
మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 19వ వర్ధంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న విద్యార్థులు, చిత్రంలో పీవీ కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి తదితరులు.
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్ మిషన్ సక్సెస్ నూతన చరిత్రను సృష్టించిన విషయం తెలిసిందే. చంద్రయాన్ ప్రయోగం, విక్రమ్ ల్యాండర్ పనితీరు, చంద్ర మండలంలో ఏలియన్స్ సంచారం లాంటి మోడల్స్ను న�
రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే జోన్ వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా నెక్లెస్ రోడ్లోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ‘రైల్వే కోచ్ రెస్టారెంట్'ను సోమవారం రైల్వే అధికారుల�
Rail Coach Restaurant | ఫుడ్ లవర్స్కు సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. నెక్లెస్ రోడ్డు రైల్వే స్టేషన్లో కొత్తగా రైల్ కోచ్ రెస్టారెంట్ను దక్షిణ మధ్య రైల్వే సోమవారం ప్రారంభించింది. ఈ రెస్టారెంట్ ర
దసరా నాటికి సిద్దిపేట నెక్లెస్ రోడ్డు పూర్తవుతుందని మంత్రులు హరీశ్రావు, శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహకారంతో సిద్దిపేట వాసులు కలలు ఒక్కొక్కటిగా సాకారం అవుతున్నాయని చెప్పారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha rao) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ జ్ఞానభూమి (PV Gnana bhoomi) వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.