ఎన్డీటీవీ వాదనను న్యూఢిల్లీ, ఆగస్టు 26: తమ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్లో వాటాను స్వాధీనపర్చుకునేందుకు సెబీ ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఎన్డీటీవీ చేసిన వాదనను అదానీ గ్రూప్ తిరస్కరించింది. ఈక్�
తక్కువ ధరే కారణం న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రమోటర్లకు చెప్పాపెట్టకుండా న్యూస్ చానల్ ఎన్డీటీవీలో ఇప్పటికే 29 శాతం వాటాను బలవంతంగా స్వాధీనం చేసుకున్న అదానీ గ్రూప్ మరో 26 శాతం వాటా కొనుగోలుకు జారీచేస్తున్న ఓ
దేశంలో రేవుల నుంచి విమానాశ్రయాల వరకూ వరుసపెట్టి కొనుగోళ్లు జరుపుతున్న అదానీ గ్రూప్.. దేశంలో ప్రాచుర్యం పొందిన మీడియా హౌస్ న్యూఢిల్లీ టెలివిజన్ లిమిటెడ్ (ఎన్డీటీవీ)ను హఠాత్తుగా చేజిక్కించుకుంది.
మహమ్మద్ ప్రవక్తను కించపరిచిన వివాదంపై ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా తన గళం వినిపించారు. బీజేపీ నేతల వ్యాఖ్యల మూలంగా గల్ఫ్ దేశాల నుంచి దౌత్యపరమైన తీవ్ర నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వ్�
ప్రముఖ జాతీయ వార్తాచానల్ ఎన్డీటీవీ గురువారం రాత్రి ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది.
తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతున్నది.. దాని వెనుక కేసీఆర్ మేధోమథనం ఎంత ఉన్నది.. సవివరంగా ససాక్షంగా.. సాధికారికంగా.. స�
హైదరాబాద్ : భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ రాష్ట్రంగా తెలంగాణను నేను ఎందుకు పిలుస్తాను? అనే విషయం తెలుసుకోవాలంటే.. తప్పకుండా గురువారం రాత్రి 7 గంటలకు జాతీయ చానెల్ ఎన్డీటీవీని చూడ�
యూపీఏ-2 సర్కారుతో పోలిస్తే 1,130 శాతం ఎక్కువ విద్వేష ప్రసంగాలు చేసినవారిలో 80% కమలనాథులే ‘ఎన్డీటీవీ’ హేట్ స్పీచ్ ట్రాకర్ విశ్లేషణలో సంచలన విషయాలు న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో సమాజంలో అశాంతిని ప్రేరేపిం
పల్లె ప్రగతిపై డాక్యుమెంటరీ తయారీ పల్లె ప్రకృతి వనాలు చూసి ఫిదా పటాన్చెరు, జనవరి 4 : ఎన్డీటీవీ ప్రతినిధి బృం దం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని చిట్కుల్ పంచాయతీలో పర్యటించింది. ఎన్డీటీవీ ప్రత�