బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా పలు రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ర్టాల్లో శాంతి-భద్రతలు �
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స
గృహ హింస, వేధింపుల చట్టాలు ఆడవారికైనా, మగవారికైనా ఒకేలా ఉండాలని బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ కోరారు. పురుషుల ఆత్మహత్యలపై సోమవారం ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ రక్షణలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగువర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం.
నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్త�
. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం.
కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది.
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయ�
Custodial Rape Cases | గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్లో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే.
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గిపోవడం గమనార్హం.
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా
Murder Cases | గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి.