ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు మ
తెలంగాణలో పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పడానికి ఇటీవల ఎన్సీఆర్బీ విడుదల చేసిన నివేదికే సాక్ష్యం. కేసీఆర్ దిశానిర్దేశంలో పోలీసులు తమ విధులను ఎంతో సమర్దంగా నిర్వహించార
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పుడు రైతుకన్నీరు తుడిచి సాగును సమున్నతంగా నిలపాలనేది కేసీఆర్ తపన. అందుకే, ఆయన పాల నాకాలంలో సాగు బాగుపడి రైతు రాజవ్వడం తిరుగులేని సత్యం. ఆ స్వప్నం నిజమైనట్టే, ఈ సత్యం పదే పదే
National Crime Records Bureau: 2023లో సైబర్ నేరాలు పెరిగినట్లు ఎన్సీఆర్బీ తన నివేదికలో పేర్కొన్నది. ఆ ఏడాది మర్డర్ల సంఖ్య తగ్గినట్లు కూడా చెప్పింది. సైబర్ నేరాలు 31.2 శాతం పెరిగినట్లు వెల్లడించింది. ఇక ఎస్టీలపై క�
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ర్టాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఇలా పలు రకాల హింసాత్మక ఘటనలతో ఆయా రాష్ర్టాల్లో శాంతి-భద్రతలు �
మన దేశం చాలా విషయాల్లో ప్రతిష్ఠ సంపాదించుకుని ఉండవచ్చు. కానీ మర్చిపోవాల్సిన, బాధపడాల్సిన మచ్చలూ కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి అతి చిన్నవయసులోనే సీరియల్ కిల్లర్గా మారినవాడు ఓ భారతీయుడు. పేరు అమర్జీత్ స
గృహ హింస, వేధింపుల చట్టాలు ఆడవారికైనా, మగవారికైనా ఒకేలా ఉండాలని బీజేపీ ఎంపీ దినేశ్ శర్మ కోరారు. పురుషుల ఆత్మహత్యలపై సోమవారం ఆయన రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో దళితులపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. రాజ్యాంగ రక్షణలు, రాజకీయ ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ అట్టడుగువర్గాల ప్రజలపై కుల వివక్ష, హింస తగ్గకపోగా అంతకంతకు పెరుగుతుండటం గమనార్హం.
నిత్యం దేశంలో ఎంతోమంది మహిళలు అదృశ్యమవుతున్నారు. వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక వారికి వారే వెళ్లిపోయారా? వెళ్తే ఆ తర్వాతైనా వారి ఆచూకీ ఎందుకు లభించడం లేదు? మహిళలతో పాటు పిల్లల్ని కూడా అదృశ్యం చేస్త�
. వాదన (A): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, కుల వ్యవస్థ దైవిక మూలం.
కారణం (R): సంప్రదాయ సిద్ధాంతం ప్రకారం, వర్ణ వ్యవస్థ నుంచి కుల వ్యవస్థ చాలా భిన్నంగా ఉంటుంది.
దిగువ ఇచ్చిన కోడ్లను ఉపయోగించి సమాధానాన్ని ఎంపిక చేయ�
Custodial Rape Cases | గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా 275 కస్టడీ రేప్ కేసులు నమోదయ్యాయి. జైలులో మహిళా ఖైదీలపై జరిగిన అత్యాచార కేసులకు సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. టాప్లో ఉత్తరప్రదేశ్ ఉండగా, తర�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలో సగటున రోజుకు 30 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదక చెబుతున్నది. ఇటీవల విడుదలైన ఆ నివేదిక ప్రకారం 2014-2022 మధ్యలో 1,00,4
స్నేహం ముసుగులో కొందరు.. ఆన్లైన్ ఫ్రెండ్షిప్ పేరుతో ఇంకొందరు, ప్రేమ ముసుగులో మరికొందరు, పెళ్లాడతానని మ రొకరు.. పేర్లు ఏమైతేనేం.. అంతిమంగా బలవుతున్నది మాత్రం అమ్మాయిలే.