తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండగా.. తెలంగాణలో తగ్గిపోవడం గమనార్హం.
Kidnapping Cases | దేశంలో 2022లో రోజుకు సగటున 294 కిడ్నాప్ కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వార్షిక నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా 1,07,588 కిడ్నాప్, అపహరణ కేసులు నమోదైనట్లు, అత్యధికంగా
Murder Cases | గత ఏడాది దేశంలో 28,522 హత్య కేసులు (Murder Cases) నమోదయ్యాయి. 2022లో దేశ వ్యాప్తంగా ప్రతి రోజు సగటున 78 లేదా ప్రతి గంటకు మూడుకుపైగా మర్డర్లు జరిగాయి.
దేశానికి నేర రాజధానిగా ఉత్తరప్రదేశ్ ‘ఘనకీర్తి’ సాధించింది. దేశంలోనే అత్యధికంగా 112.7% క్రైమ్ రేట్తో అగ్రస్థానంలో కొనసాగుతున్నట్టు తాజా నివేదికలో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆ ర్బీ) వెల్లడ�
ఎంతో సంక్షిష్టమైన కేసులను సులువుగా ఛేదిస్తూ.. తెలంగాణ సీఐడీ విభాగం అత్యుత్తమ ఫలితాలను సాధిస్తున్నదని, అందులో పనిచేసే వివిధ విభాగాల సిబ్బంది రాష్ట్రం గర్వించేలా విధులు నిర్వర్తిస్తున్నారని డీజీపీ అంజన�
మయన్మార్ నుంచి మణిపూర్లోకి వస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం కేంద్రం ఎన్సీఆర్బీ బృందాన్ని రాష్ర్టానికి పంపుతున్�
దళితులపై నేరాల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ మొదటిస్థానంలో ఉందని ఎన్సీఆర్బీ -2021 నివేదిక పేర్కొన్నది. దళితులపై దాడుల్లో 2020లో రాజస్థాన్ మొదటి స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో నిలిచింది.
‘ది కేరళ స్టోరీ’ సినిమా వివాదం సృష్టిస్తున్న వేళ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా సొంత రాష్ట్రం గుజరాత్లో వేల మంది మహిళలు అదృశ్యమయ్యారనే విషయం సంచలనంగా మారింది.
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు.