మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, కేంద్ర బీజేపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇలా చాలామంది ఆయా సందర్భాల్లో మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక
మన దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. గత ఏడాది దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగు లక్షల మందికిపైగా మరణించారు.
NCRB | బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం
Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస�
గ్యాంబ్లింగ్.. మట్కాను రాష్ట్రం నుంచి తరిమేశాం హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. గ్�
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొత్త డేటా రిలీజైంది. 2020 సంవత్సరంలో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ డేటాను హ
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన అత్యాచార కేసుల్లో రాజస్థాన్ టాప్లో ఉండగా ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. మధ్యప్రదేశ్ మూడు, మహారాష్ట్ర నాలుగో స్థానాల్లో ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డ�