NCRB | బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లలో దేశంలోనే అత్యధిక నేరాలు, కేసులు నమోదవుతున్నాయి. 2021కిగాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రూపొందించిన నివేదిక ప్రకారం
Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస�
గ్యాంబ్లింగ్.. మట్కాను రాష్ట్రం నుంచి తరిమేశాం హోంమంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. గ్�
న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న సైబర్ నేరాల గురించి కొత్త డేటా రిలీజైంది. 2020 సంవత్సరంలో సైబర్ క్రైమ్ 11 శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో పేర్కొన్నది. కేంద్ర హోంశాఖ ఎన్సీఆర్బీ డేటాను హ
న్యూఢిల్లీ: దేశంలో నమోదైన అత్యాచార కేసుల్లో రాజస్థాన్ టాప్లో ఉండగా ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. మధ్యప్రదేశ్ మూడు, మహారాష్ట్ర నాలుగో స్థానాల్లో ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2020 డ�