నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్, ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఎన్సీఈఆర్టీ వ్యవస్థాపక దిన�
కళలను బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేస్తూ జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రత్యేకించి సెకండరీ ఎడ్యుకేషన్లో కళాధారిత విద్యను తప్పనిసరి చేసింది.
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశ
ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ఈ విద్యా సంవత్సరమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్డేను అమలు చేశా
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ-NCERT) మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్ టేబుల్, ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్�
NCERT Recruitment 2023 | ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
NCERT | 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు.
Mughal History | ఇక చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం కనిపించదు. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని కేంద్ర విద్యాశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు.
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్