NCERT Recruitment 2023 | ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్ తదితర నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన న�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రలో తనకు మింగుడు పడని అంశాలను ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల నుంచి తొలగిస్తున్నది. తాజాగా 1980వ దశకంలో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) రైతు ఉద్యమాలకు సంబంధించిన అంశాలను 12వ తర�
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
NCERT | 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో జాతిపిత మహాత్మా గాంధీజీకి సంబంధించిన కొన్ని అంశాలతోపాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై నిషేధానికి సంబంధించిన అంశాలను తొలగించారు.
Mughal History | ఇక చరిత్ర పుస్తకాల్లో మొఘల్ సామ్రాజ్యం అనే పాఠం కనిపించదు. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని ‘మొఘల్ సామ్రాజ్యం’ చాప్టర్లను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ
నూతన విద్యా విధానం(ఎన్ఈపీ)కి అనుగుణంగా సవరించిన ఎన్సీఈఆర్టీ పుస్తకాలను 2024-25 విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని కేంద్ర విద్యాశాఖ అధికారులు సోమవారం వెల్లడించారు.
సీబీఎస్ఈ, ఐసీఈఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డుల గుర్తింపు పొందిన స్కూళ్లల్లో పదో తరగతి చదివే విద్యార్థులు ఈ ఏడాది వార్షిక పరీక్షల్లో తెలుగు పేపర్ను తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. నిర్దిష్ట మార్కులు పొంది పాస్
ఒకటో తరగతి పిల్లల కోసం 12 వారాల పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ చేపట్టింది. 12 వారాల్లో 60 రోజులపాటు కృత్యాల ద్వారా పలు అంశాలను నేర్పిస్తారు. ఈ మేరకు పాఠశాల సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహి
పోటీ పరీక్షల్లో ప్రధానమైన విభాగం హిస్టరీ (చరిత్ర). చదువుతున్నప్పుడు చరిత్ర ఈజీగానే అర్థమవుతుంది. పరీక్షల్లో వచ్చే ప్రశ్నలను చూసి చాలామంది తికమక పడుతుంటారు. కాబట్టి హిస్టరీ సబ్జెక్టుపై ఎలా పట్టు సాధించా�
తెలంగాణలో 4,936 పాఠశాలల్లో పరీక్షలు హాజరుకానున్న 1,61,709 లక్షల మంది హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యార్థుల్లోని అభ్యసనా సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు శుక్రవారం నిర్వహించే నేషనల్ అచ�
Job News | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్సీఈఆర్టీ)లో తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
సిటీ బ్యూరో, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): బాలల మనస్తత్వం, వారి స్వభావం ప్రతిబింబించే నాటికలను బాల సాహిత్యం రూపంలో పిల్లలకు అందించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ సంస్థ (ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక కార్యాచర�
హైదరాబాద్ : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ హెడ్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జేవీ మధుసూదన్ ఎన్సీఈఆర్