ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న 12వ తరగతి పొలిటికల్ సైన్స్ కొత్త ఎడిషన్ పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ పలు మార్పులు చేసింది. ‘బాబ్రీ మసీదు’ అనే పదాన్ని పూర్తిగా తొలగించి దాన్ని ‘మూడు గుమ్మటాల నిర్మ�
పాఠశాల విద్యకు సంబంధించి ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన చే సింది. 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు కొత్త సిలబస్తో కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకొస్తున్నామని, మిగతా తరగతుల కు ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించింది.
ఎన్సీఈఆర్టీ 2024-25 విద్యా సంవత్సరానికి 3 నుంచి 6 తరగతులకు నూతన సిలబస్ను, టెక్స్బుక్స్ను విడుదల చేస్తుందని సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. ఇతర తరగతుల సిలబస్, పాఠ్య పుస్తకాల్లో ఈ విద్యా సంవత్సరానికి ఎటువం�
ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల �
RJD MP | దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్’గా మార్చాలంటూ ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ కు సంబంధించిన ప్యానల్ కమిటీ చేసిన ప్�
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్, ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కు డీమ్డ్ యూనివర్సిటీ హోదా కల్పిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఎన్సీఈఆర్టీ వ్యవస్థాపక దిన�
కళలను బోధనాభ్యసన ప్రక్రియలో అంతర్భాగం చేస్తూ జాతీయ విద్యాపరిశోధన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) కీలక నిర్ణయం తీసుకొన్నది. ప్రత్యేకించి సెకండరీ ఎడ్యుకేషన్లో కళాధారిత విద్యను తప్పనిసరి చేసింది.
న్యూఢిల్లీ: మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు సెకండరీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు స్థానిక భాషల్లో విద్యా బోధన అందించేందుకు పాఠశ
ప్రపంచంలో ఏ దేశానికి చెందిన నాయకులైనా తమ దేశ పౌరులు ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. విద్యార్థులు వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలతో ప్రపంచ యవనికపై తమ ప్రజ్ఞా పాటవాలను ప్రదర్శించే వ్యక్తులుగా రాణించాలనుకుంటార�
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ఈ విద్యా సంవత్సరమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్డేను అమలు చేశా
మొఘలుల చరిత్ర, గాంధీ హత్య లాంటి తదితర విషయాలను పాఠ్యపుస్తకాల్లోంచి తొలగించిన ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్) ఇప్పుడు తాజాగా విద్యార్థులకు భారాన్ని తగ్గించ�
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ-NCERT) మరి కొన్ని పాఠ్యాంశాలను తొలగించింది. తాజాగా పిరియాడిక్ టేబుల్, ప్రజాస్వామ్యం, శక్తి వనరులు వంటి పాఠాలను పదో తరగతి పాఠ్యపుస్�