Uttarakhand : మదర్సా బోర్డుల విషయంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మదర్సాలు రద్
కేంద్రంలో దశాబ్దకాలానికి పైగా చక్రం తిప్పుతున్న బీజేపీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, చేర్పుల పేరిట వివాదాలు రాజేస్తున్నది. బీజేపీ హయాంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎ�
నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) కొత్తగా విడుదల చేసిన తొమ్మిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో కీలక మార్పులు చేసింది.
భారత్లో ఎమర్జెన్సీని విధించిన ఐదు దశాబ్దాలు దాటిన తర్వాత మొట్టమొదటిసారి 9వ తరగతి పాఠ్యపుస్తకంలో పాఠంగా ఈ అంశాన్ని ఎన్సీఈఆర్టీ ప్రవేశపెట్టింది. అత్యవసర పరిస్థితిలో ప్రాథమిక హక్కుల్లో చాలా వరకు రద్ద�
NCERT | భారతదేశ చరిత్ర (India's History) లో అత్యంత వివాదాస్పదమైన 1975 నాటి ఎమర్జెన్సీ (Emergency) ని జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) తొలిసారిగా పాఠ్యాంశాల్లో చేర్చింది. తొమ్మిదవ తరగతి సోషల్ సైన్స్ (Social Science) పాఠ్యపుస్తకంలో దీ
Supreme Court | ఈ ఏడాది జూలై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్ఈ (CBSE) ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించి
నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)కి డీమ్డ్ యూనివర్సిటీ హోదాను కల్పిస్తూ కేంద్ర విద్యా శాఖ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది.
జాతీయ సైన్స్ డే వేడుకల్లో భాగంగా గురువారం ఫోరం ఆఫ్ సైన్స్ టీచర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్సీఈఆర్టీలో రాష్ట్రస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
Union Govt | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ 8వ తరగతి సోషల్ పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చ�
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ తొలిసారిగా పాఠాలను సిలబస్లో చేర్చింది. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో వీటిని పొందుపరిచింది. కోర్టుల్లో అవినీతి గురించి చెప్తూ న్యాయమూర్తులకు న�
పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు