పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
‘విభజన భయానక స్మారక దినోత్సవం’ పేరుతో ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్, అ
Crime news | స్కూల్లో మైనర్ బాలుడి (Minor Boy) పై దారుణం జరిగింది. వాష్రూమ్స్ (Washrooms) లోకి వెళ్లిన 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Operation Sindoor | పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా భారత సైన్యం (Indian army) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ వివరాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.
ఆపరేషన్ సిందూర్, శుభాన్షు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య ఎల్1తో సహా భారతీయ అంతరిక్ష యాత్రలు వంటి అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండ
Naveen Patnaik: ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు పాఠ్యాంశాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేజ్ కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు అని తాజాగా విడుదలైన ఎనిమిదో తరగతి టెక్స్ పుస్తకాలు చెప్తున్నాయి. వీటిని ఎన్సీఈఆర్టీవిడుదల చేసింది.
ఆంగ్ల మాధ్యమంలోని కొత్త పాఠ్య పుస్తకాలకు ఎన్సీఈఆర్టీ రోమన్ లిపిలో హిందీ పేర్లను పెట్టడం వివాదాస్పదమైంది. ఆయా భాషా మాధ్యమ పుస్తకాలకు ఆయా భాషల్లోనే పేర్లను పెట్టే సంప్రదాయాన్ని తాజా చర్యలు ఉల్లంఘించ�
Hindi names to English textbooks | ఎన్సీఈఆర్టీ ముద్రించిన కొత్త ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాలకు హిందీ పేర్లు పెట్టారు. ఒకటి నుంచి ఆరో తరగతి టెక్ట్ బుక్స్కు గతంలో ఉన్న ఇంగ్లీష్ పేర్లను మార్చారు. హిందీ పేర్ల శీర్షికతో వాటిని ముద
ఈకామర్స్ సంస్థ అమెజాన్లో ఇకపై ఎన్సీఈఆర్టీ పుస్తకాలను విక్రయించనున్నారు. కిండర్గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు, అలాగే యూపీఎస్సీ అభ్యర్థుల కోసం అమెజాన్ ఇండియా వెబ్సైట్లో అధీకృత విక్రేతల ద్వారా ఎన�
12వ తరగతి బోర్డు పరీక్షలకు ఎన్సీఈఆర్టీ సరికొత్త మూల్యాంకన నమూనాను ప్రతిపాదించింది. ఇందులో విద్యార్థులు 9 నుంచి 11 తరగతుల వరకు సాధించిన మార్కుల ఆధారంగా 12వ తరగతి ఫలితాల్లో వెయిటేజీ ఇవ్వడంతోపాటు వృత్తివిద్య�
దేశంలోని ఏ బోర్డు పరిధిలోనైనా ఒకే తరహా మార్కుల వ్యవస్థ ఉండాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఎన్సీఈఆర్టీకి చెంది
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించడానికి, అభ్యసనను ఆహ్లాదకరంగా, ప్రయోగాత్మకంగా మార్చడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు పుస్తకాల భారం తగ్గించాలని నిర్ణయించింది. 6-8 తరగతులకు విద్య�
Dinesh Prasad | ఆంగ్ల మీడియంపై తల్లిదండ్రులకున్న మోజు ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదని ఎన్సీఈఆర్టీ చీఫ్ దినేశ్ ప్రసాద్ సక్లానీ అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ)ని ప్రముఖ విద్యావేత్తలు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్సికర్ సోమవారం హెచ్చరించారు. టెక్స్బుక్స్లో తాజా సవరణల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.