పాఠ్యపుస్తకాల్లో న్యాయ వ్యవస్థపై వివాదాస్పద పాఠం వివాదం నేపథ్యంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) వెనక్కి తగ్గింది. మంగళవారం బహిరంగ క్షమాణలు చెప్పింది.
జాతీయ సైన్స్ డే వేడుకల్లో భాగంగా గురువారం ఫోరం ఆఫ్ సైన్స్ టీచర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్సీఈఆర్టీలో రాష్ట్రస్థాయి ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.
ఎన్సీఈఆర్టీ పుస్తకంలోని ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశం దుమారం రేపుతున్నది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు గురువారం విచారణను ప్రారంభించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను
CJI Surya Kant | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణి�
Union Govt | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’ 8వ తరగతి సోషల్ పుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఇలాంటి పాఠ్యాంశాన్ని పాఠ్య పుస్తకంలో చ�
Supreme Court | ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (NCERT)’.. 8వ తరగతి సోషల్ సైన్స్ సబ్జెక్టులో కొత్తగా ప్రవేశపెట్టిన పాఠ్యాంశం తీవ్ర చర్చనీయాంశంమైంది. ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే ట�
న్యాయ వ్యవస్థలో అవినీతిపై ఎన్సీఈఆర్టీ తొలిసారిగా పాఠాలను సిలబస్లో చేర్చింది. ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో వీటిని పొందుపరిచింది. కోర్టుల్లో అవినీతి గురించి చెప్తూ న్యాయమూర్తులకు న�
పది పరీక్షల నిర్వహణపై సర్కారు తీసుకున్న నిర్ణయం విద్యాశాఖలో గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. నిరుడు పది పరీక్షల్లో మార్పులు చేయనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా ఉపాధ్యాయులకు
‘విభజన భయానక స్మారక దినోత్సవం’ పేరుతో ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) తాజాగా విడుదల చేసిన ప్రత్యేక మాడ్యూల్ దేశ విభజనకు మహమ్మద్ అలీ జిన్నా, కాంగ్రెస్, అ
Crime news | స్కూల్లో మైనర్ బాలుడి (Minor Boy) పై దారుణం జరిగింది. వాష్రూమ్స్ (Washrooms) లోకి వెళ్లిన 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Operation Sindoor | పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా భారత సైన్యం (Indian army) చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)’ వివరాలను స్కూల్ పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని కేంద్రం నిర్ణయించింది.
ఆపరేషన్ సిందూర్, శుభాన్షు శుక్లా పాల్గొన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) మిషన్ యాత్ర, చంద్రయాన్, ఆదిత్య ఎల్1తో సహా భారతీయ అంతరిక్ష యాత్రలు వంటి అంశాలు త్వరలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండ
Naveen Patnaik: ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి పైకా తిరుగుబాటు పాఠ్యాంశాన్ని తొలగించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మొఘల్ పాలకులు బాబర్, అక్బర్, ఔరంగజేజ్ కిరాతక సామూహిక హంతకులు, దేవాలయాల విధ్వంసకులు అని తాజాగా విడుదలైన ఎనిమిదో తరగతి టెక్స్ పుస్తకాలు చెప్తున్నాయి. వీటిని ఎన్సీఈఆర్టీవిడుదల చేసింది.
ఆంగ్ల మాధ్యమంలోని కొత్త పాఠ్య పుస్తకాలకు ఎన్సీఈఆర్టీ రోమన్ లిపిలో హిందీ పేర్లను పెట్టడం వివాదాస్పదమైంది. ఆయా భాషా మాధ్యమ పుస్తకాలకు ఆయా భాషల్లోనే పేర్లను పెట్టే సంప్రదాయాన్ని తాజా చర్యలు ఉల్లంఘించ�