LB College | లాల్ బహదూర్ కళాశాల ఆర్మీ పదవ తెలంగాణ బెటాలియన్ నుంచి ఇద్దరు నేషనల్ ట్రెక్కింగ్ క్యాంప్నకు తిరుపతి వెళ్లినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ తెలిపారు.
Saifabad Science College : సుల్తాన్ బజార్, జూన్ 17 : ప్రతి ఒక్క విద్యార్థి రక్తదానం ప్రాముఖ్యాన్ని తెలుసుకొని, ఆపదలో ఉన్నవాళ్లకు రక్తదానం(Blood Donation) చేయాలని సైఫాబాద్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే శైలజ (K.Shailaja) అన్నారు.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్సీసీ క్యాడెట్స్, సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు శుక్రవారం రక్తదానం చేశారు. సైన్స్ కళాశాలలో శిబిరాన్ని వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజ
విద్యార్థి దశ నుంచే విద్యాబుద్ధులతో పాటు నాయకత్వ లక్షణాలను అలవరచుకోవాలని ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ శోభారాణి సూచించారు. హైదరాబాద్లోని ప్రగతి మహా విద్యాలయ విద్యార్థులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్�
ఎన్సీసీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థుల పట్ల కళాశాల ప్రిన్సిపాల్ తన ఉదారత చాటుకున్నారు. విద్యార్థులకు తన సొంత డబ్బులను చెక్కు రూపంలో అందజేసి వారికి తోడ్పాటు అందజేశారు. అలాగే వారిని సత్కరి�
ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.163 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
గడిచిన నెలకుగాను రూ.3,496 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఎన్సీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. వీటిలో రూ.2,684 కోట్ల విలువైన ఆర్డర్ బిల్డింగ్ డివిజన్ నుంచి రాగా, రూ.538 కోట్ల విలువైన ఆర్డర్ ఎలక్ట్రికల్ డివిజన
క్రమశిక్షణ, దేశభక్తి ఎన్సీసీతోనే సాధ్యమవుతుందని ఉమ్మడి ఎన్సీసీ జిల్లా కమాండింగ్ ఆఫీసర్ కల్నాల్ వికాస్శర్మ అన్నారు. తెలంగాణ 32 బెటాలియన్ సీఏటీసీఐ ఏడో శిక్షణ శిబిరం జిల్లా కేంద్రంలోని వైటీసీలో అట�
తెలంగాణ, ఏపీ ఎన్సీసీ డైరెక్టరేట్ ఆధ్వర్యంలోని ఈక్వెస్ట్రియన్ టీమ్ రిపబ్లిక్ డే హార్స్ షోలో ప్రతిభ కనబర్చి మొత్తం 10 పతకాలు కైవసం చేసుకుంది. దీంతో పాటు షో జంపింగ్ చాంపియన్ ఆఫ్ ది డే ట్రోఫీని కూడా �
రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ..గత నెలలో రూ.553. 48 కోట్ల విలువైన రెండు నూతన ప్రాజెక్టులను దక్కించుకున్నట్టు తెలిపింది. ఈ ఆర్డర్టు బిల్డింగ్ డివిజన్ నుంచి వచ్చాయని పేర్కొంది.
నిమ్స్ దవాఖానలో నూతన బ్లాక్ నిర్మాణానికి నాలుగు ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేశాయి. ఎల్అండ్టీ, మేఘా ఇంజినీరింగ్, ఎన్సీసీ, డీఎస్ఆర్ సంస్థలు వీటిని దాఖలు చేశాయి. ప్రస్తుతం ఈ టెండర్ల పరిశీలన జరుగుతున్
రోడ్డు ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత అని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జి సుధీర్బాబు అన్నారు. బేగంపేట్లోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో సుమారు 4 వందల మంద
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.3,903.73 కోట్ల ఆదాయంపై రూ.157.70 కోట్ల నికర లా భాన్ని గడించింది ఎన్సీసీ లిమిటెడ్. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,032.84 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా పెరిగి