భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రెండో టెస్టులో బరిలోకి దిగనున్నాడని బీసీసీఐ తెలిపింది. దాంతో తుది జట్టులో ఎవరు ఉంటారనేది? అనేది ఆసక్తికరంగా మారింది. రెండో టెస్టు ఫిబ్రవరి 17న ఢిల్లీ
Mohammed Shami | బంగ్లాదేశ్తో వన్డే సిరీస్కు ముందు టీమ్ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత జట్టు సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ భూజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతడిని
Jasprit Bumrah:స్పీడ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల గత సెప్టెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్, కివీస్తో సిరీస్కు అతను దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను నేషనల్ క�
జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ న్యూఢిల్లీ: జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి భారత హెడ్కోచ్ అవతారమెత్తనున్నాడు. ప్రతిష్ఠాత్మక ఆసియా కప్నకు ముందు జింబాబ్వేలో పర్యటించనున�
ముంబై: ఐపీఎల్లో తనకు గాయం కావడం దురదృష్టమని భారత సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే పేర్కొన్నాడు. గాయం నుంచి కోలుకోవడానికి ఇంకా 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలిపాడు. దీనికోసం మరోసారి బెంగళూరులోని ఎన్సీఏ
ఎన్సీఏను సందర్శించిన భారత ఫుట్బాల్ కెప్టెన్ బెంగళూరు: భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో యువ క్రికెటర్లకు పాఠాలు చెప్పాడు. ఈశాన్య రాష్ర్టాల క్రికెటర్�
అహ్మదాబాద్: రికార్డు స్థాయిలో దేశానికి ఐదో అండర్-19 ప్రపంచకప్ అందించిన యువ భారత జట్టును.. బుధవారం బీసీసీఐ ఘనంగా సన్మానించింది. విండీస్ నుంచి మంగళవారమే స్వదేశానికి చేరిన ఆటగాళ్లను.. భారత్, వెస్టిండీస్�
‘19 ప్లస్’ ఏర్పాటుకు బీసీసీఐ, ఎన్సీఏ చర్యలు అండర్-19 ప్రపంచకప్ ప్లేయర్ల కోసం సరికొత్త ప్రతిపాదన న్యూఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్లో మెరిసిన యువ ఆటగాళ్లు లయ కోల్పోకుండా ఉండేందుకు బీసీసీఐ, భారత క్రికెట్ �
బెంగళూరు: టీమ్ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త అవతారం ఎత్తాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరమైన హిట్మ్యాన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ
మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్కు ఎన్సీఏ బాధ్యతలు అప్పగించాలని బోర్డు భావిస్తున్నది. ఈ అంశంపై బీసీసీఐ పెద్దలు గతంలోనే లక్ష్మణ్ను సంప్రదించగా.. అతడు సున్నితంగా తిరస్కరించాడు. అయితే ద్రవిడ్ చ
న్యూఢిల్లీ: భుజానికి గాయమై జట్టుకు దూరమైన భారత యువ బ్యాట్స్మన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఈ మేరకు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అతడికి క్లియరెన్స్
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయం�