ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షాకిచ్చింది. కాలేజీల్లో బోధించే 60 శాతం కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ)ను తప్పనిసరి చేసింది.
అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ బాస్కెట్ బాల్ లీగ్ అసోసియేషన్ (NBA)లో చోటు కోసం అక్కడి ఆటగాళ్లు కండ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఇండియాలో ఐపీఎల్ మాదిరిగా వేల కోట్ల విలువ ఉండే ఈ లీగ్ లో పురుషాధిప�
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలోని మరో ఐదు ఎంటెక్ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని ‘నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ) మంగళవారం నిర్ణయించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇంజినీరింగ్ కాలేజీల తరహాలో తాము బోధిస్తున్న కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు