సెలూన్లు, ధోబీఘాట్లకు అందిస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును కొనసాగించాలని నిర్ణయించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు నాయీబ్రాహ్మణ సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
BC Commission Chairman Vakulabharanam | మాజ ప్రగతిలో తొలి ఆయుర్వేద వైద్యులుగా, మంగళ వాయిద్య కళాకారులుగా, క్షురక వృత్తి దారులుగా సమున్నతంగా సేవలు అందించిన నాయీ బ్రాహ్మణులకు ఈ సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ క�
ధోబీఘాట్లు, సెలూన్లకు 250 యూనిట్లు ఉచిత కరెంటు పథకానికి రెండేండ్లు పూర్తయాయ్యని, ఇప్పటి వరకు ప్రభుత్వం అందుకు రూ.120 కోట్లను ఖర్చు చేసిందని ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ, నాయీబ్రాహ్మణ సేవా సంఘం �
ఇన్నేళ్లు వరంగల్ తూర్పు ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు చేసిన అభివృద్ధి, తాను చేసిన అభివృద్ధిపై చర్చకు ఎప్పుడైనా, ఏ సెంటర్లోనైనా సిద్ధమేనని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
‘చాలీ చాలని జీతం.. కడుపు మాడ్చుకుని పని.. స్వామివారికి మొక్కులు, తలనీలాలు సమర్పించుకునే భక్తులు ఇచ్చే దక్షిణతో కాలం వెల్లదీత.. ఏదో ఒకరోజు మా జీవితాలు మారి మాకు కడుపునిండా జీతం రాబోదా.. దేవుడి వద్దే సేవ చేస్త�
సీఎం కేసీఆర్కు సంఘం అధ్యక్షుడు రాచమల్ల కృతజ్ఞతలు హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు రూ. 25 కోట్ల నిధులను విడుదల చేయడం పట్ల నాయీ బ్రాహ్మణ సేవా సంఘం హర్షం వ్యక్
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �