Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడైన నవజ్యోత్ సింగ్ సిద్ధూపై (Navjot Sidhu) క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ హైకమాండ్
Navjot Kaur | పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్కు క్యాన్సర్ సోకింది. ఆమెకు ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం అది స్టేజ్-2 దశలో ఉన్న
చండీగఢ్ : పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ సోమవారం మధ్యాహ్నం చండీగఢ్లోని పీజీఐఎంఈఆర్లో చేరారు. ప్రస్తుతం ఆయన పాటియాల సెంట్రల్ జైలులో ఉన్నారు. సిద్ధూ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట
పాటియాలా: పాటియాలా సెంట్రల్ జైలులో నవజ్యోత్ సింగ్ సిద్ధూ క్లర్క్గా పనిచేయనున్నారు. 1998 నాటి రోడ్డు దాడి కేసులో అతనికి ఇటీవల కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. సిద్ధూ ఖైదీ నెంబర్�
Navjot Sidhu | పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మరి సిద్ధూ జీవితం పటియాలా సెంట్రల్ జైల్లో ఎలా ఉండబోతో�
కాంగ్రెస్ నేత, పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూకు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. 1988 లో జరిగిన రోడ్ రేజ్ కేసులో ఈ శిక్ష పడింది.గుర్నామ్ సింగ్ అనే వ్య�
మీరు ఏ విత్తనం నాటితే ఆ మొక్క బయటకువస్తుందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఈ ఎన్నికలు మార్పు కోసం జరిగాయని..ప్రజలు గొప్ప నిర్ణయ�
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్ధిగా ప్రస్తుత సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేరును పార్టీ అగ్రనాయకత్వం ప్రకటించినప్పటి నుంచి కినుక వహించిన పీసీసీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఈ అంశంపై నోరు�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనను 70 సార్లు కలిశార�
చండీగఢ్; పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ అమృత్సర్ తూర్పు నుంచి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుంచే ఆయన తిరిగి పోటీ చేస్తున్నారు. నామినే�
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సిద్ధూ ఆ రాష్ట్రంలోని సొంత ప్రభుత్వానికి మళ్లీ వార్నింగ్ ఇచ్చారు. మాదకద్రవ్యాలు, హత్యాకాండ ఘటనలపై రిపోర్టులను సీఎం చన్నీ ప్రభుత్వం బహిరంగపరచకపోతే నిర�
చండీగఢ్: పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం భారీ ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్నది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో ఈ ర్యాలీ జరుగు�