తాజాగా జారీచేసే సావరిన్ గోల్డ్ బాండ్ ధరను గ్రాముకు రూ.6,263గా నిర్ణయించినట్టు రిజర్వ్బ్యాంక్ తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24-నాల్గవ సిరీస్ ఇష్యూ ఈ నెల 12 నుంచి ప్రారంభమై, ఐదు రోజులు అమలుల
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిలోనే భారీ పతనాన్ని చవిచూశాయి. సోమవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ పెద్ద ఎత్తున నష్ట�
Cyient DLM | దేశీయ స్టాక్ మార్కెట్లలోకి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సంస్థ సైయెంట్ డీఎల్ఎం లిమిటెడ్ ఎంట్రీ అదిరింది. లిస్టింగ్ రోజే సంస్థ షేర్ ధర 59 శాతం పెరిగింది. సోమవారం రూ.420.75 వద్ద, నేషన�
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 629.07 పాయింట్లు లేదా 1.02 శాతం ఎగిసి 62,501.69 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 657.21 పాయింట్లు ఎగబాకింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ మరోసారి 61వేల మార్కును అధిగమించగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం మళ్లీ 18వేల మార్కున
NSE on Adani | అదానీ గ్రూపు సంస్థలకు ఎన్ఎస్ఈ షాక్ ఇచ్చింది. అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్ల ట్రేడింగ్ మీద పెట్టిన అదనపు నిఘా ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 562.75 పాయింట్లు లేదా 0.94 శాతం ఎగబాకి 60,655.72 వద్ద నిలిచింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుస మూడు రోజుల నష్టాలకు తెరదించుతూ అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ పరుగులు పెట్టా
నాలుగు నెలల తర్వాత.. 18వేలకు చేరువలో నిఫ్టీ వరుస లాభాల్లోమార్కెట్లు ముంబై, ఆగస్టు 17: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాల్గోరోజూ లాభాల్లో ముగిశాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లలో పెరిగిన మదుపరుల సంపద ముంబై, జూలై 29: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడటంతో మదుపరుల సంపద భారీగా పెరిగింది. మూడు రోజుల్లో రూ.9 లక్షల కోట్లపైనే ఎగిసింది. బుధ, గురు, శుక్రవారా
ఆకట్టుకున్న బ్యాంకింగ్, ఇన్ఫ్రా షేర్లు సెన్సెక్స్ 303, నిఫ్టీ 88 పాయింట్లు వృద్ధి రూ.6.3 లక్షల కోట్లు పెరిగిన సంపద ముంబై, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ లాభాల్లో ముగిశాయి. శుక్రవారం బాంబే స్�
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. రష్యా అణ్వస్త్ర ప్రయోగ హెచ్చరికలు, ఉక్రెయిన్లో రష్యా దాడుల మధ్య ఇవాళ స్టాక్మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమైనా చివరకు పుంజుకున్నాయి. బాంబే స్�