దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రెండు జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్కు చెంపపెట్టు వంటిది. న్యాయం వైపు నిలబడి కలబడితే ఎంతటి రాజకీయ జిత్తులు, కుయు�
334 నమోదిత, గుర్తింపు పొందని పార్టీలను డీలిస్ట్ చేసినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాల్లో కనీసం ఒకసారైనా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది.
సామాజిక, రాజకీయ ఉద్యమాలకు నెలవైన తెలంగాణ గడ్డపై రాజకీయాలు రోజురోజుకు నవ్వుల పాలవుతున్నాయి. ప్రజా సమస్యలను గాలికొదిలిన రెండు జాతీయ పార్టీలు రాజకీయాలను అటెన్షన్, డెవర్షన్ దిశగా నడిపిస్తున్నాయి. రాష్ట్
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం కొనసాగుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో ఓట్ల వేటలో ప్రధాన జాతీయ పార్టీలు డబ్బులు వెదజల్లుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్ని
ఆదిలాబాద్ - కరీంనగర్ - నిజామాబాద్ - మెదక్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులపై జనాల్లో తీవ్రఅసంతృప్తి కనిప�
అడవుల్లో నిక్షిప్తమైన సంపదను చెరబట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను కొనసాగిస్తున్నదని రాష్ట్ర పౌరహక్కుల ప్రధాన కార్యదర్శి నారాయణరావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అత్యధికంగా రూ.4,340.47 కోట్లు పొందిన కేంద్రంలోని అధికార బీజేపీ మొదటిస్థానంలో నిలిచింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2022-23తో పోలిస్తే కమలం పార్టీ �
దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అయిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్రంలో పదేండ్లుగా అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. సామాన్య జనాల జీవనస్థాయి రోజురోజుకు తగ్గిపోతూ, కేంద్ర పాలకుల ఆత్మీయులు నిమిష నిమిషానిక�
దేశ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలపై తమకు మాత్రమే స్పష్టమైన దృక్పథం ఉంటుందని, కొన్ని రాష్ర్టాలకే పరిమితమైన ప్రాంతీయ పక్షాలకు వాటిపై అవగాహన ఉండదని పదే పదే చెప్పుకొనే జాతీయపక్షాలు తమ అవకాశవాద వైఖరిని మరో�
తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Sabitha Indra Reddy | చేవెళ్ల ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను ఆదరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నా�
National Parties Fall | రానురాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతున్నది. దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 14 జాతీయ పార్టీలున్నాయి. అనంతరం 70 ఏళ్లలో ఈ సంఖ్య 6కు పడిపోయింది. అయితే తొలుత 53 రాజకీయ పార్టీలు ఉండగా ప్రస్తుతం
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.