తెలంగాణ ఓటర్లు తొలిసారి వినూత్న తీర్పునిచ్చారు. సంపూర్ణంగా జాతీయ పార్టీలకే జై కొట్టారు. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 8, కేంద్రంలో అధికా�
రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే జాతీయ పార్టీల మెడలు వంచి సింగరేణిని కాపాడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
Sabitha Indra Reddy | చేవెళ్ల ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కాసాని జ్ఞానేశ్వర్ముదిరాజ్ను ఆదరించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతదేశ ఎన్నికల రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రతియేటా ఎన్నో రాజకీయ పార్టీలు పోటీపడుతున్నా�
National Parties Fall | రానురాను జాతీయ పార్టీల సంఖ్య తగ్గిపోతున్నది. దేశంలో తొలి లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు 14 జాతీయ పార్టీలున్నాయి. అనంతరం 70 ఏళ్లలో ఈ సంఖ్య 6కు పడిపోయింది. అయితే తొలుత 53 రాజకీయ పార్టీలు ఉండగా ప్రస్తుతం
జాతీయ పార్టీలకు 2022-23లో అజ్ఞాత వనరుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయంలో 82 శాతానికిపై గా ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చినట్టు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భ
75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని పాలిస్తున్న జాతీయపార్టీలు దక్షిణాది రాష్ర్టాలపై ఆది నుంచి వివక్షే చూపిస్తున్నాయి. నిధుల కేటాయింపు కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు ఇలా ఏ అంశాన్ని చూసినా దక్షిణాది రాష్ర్�
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. జాతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ర�
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
జాతీయ పార్టీల్లో ముసలం పుట్టింది. సెస్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అగ్రనేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే నష్టం జరిగిందని ఆ పార్టీ శ్రే�