ఈ ఎన్నికల్లో ఒక దృశ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ స్థానిక నాయకత్వం ఒకవైపు, జాతీయ పార్టీల నాయకుల దండు ఒకవైపు. ఇక్కడ తెలంగాణ స్థానిక నాయకత్వమంటే తెలంగాణ ఆత్మను ఆవాహనం చేసుకొని తెలంగాణ వాదాన్ని భ
75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని పాలిస్తున్న జాతీయపార్టీలు దక్షిణాది రాష్ర్టాలపై ఆది నుంచి వివక్షే చూపిస్తున్నాయి. నిధుల కేటాయింపు కావచ్చు, రాజకీయ ప్రాతినిధ్యం కావచ్చు ఇలా ఏ అంశాన్ని చూసినా దక్షిణాది రాష్ర్�
వస్త్ర పరిశ్రమకు కేంద్ర బిందువైన సిరిసిల్ల విపణిలో జెండాలకు బ్రాండ్ ఇమేజ్ ఖ్యాతి గడిస్తున్నది. జాతీయ పతాకం నుంచి మొదలు పార్టీల జెండాలు, కండువాల తయారీలో నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెందుతున్నది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ భారీస్థాయిలో ఆస్తులను కూడబెట్టింది. జాతీయ పార్టీల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎనిమిది పార్టీలు ప్రకటించిన మొత్తం ఆస్తుల విలువ ర�
మోదీ మొదటిసారి తెలంగాణ పర్యటనకు రావడానికి ముందే కేసీఆర్ తన జాతీయ రాజకీయ ప్రవేశాన్ని ప్రకటించారు. కానీ దాన్ని తాను గుర్తించనట్టు, కేసీఆర్ రాకకు ప్రాధాన్యమేదీ లేనట్టు, అది తాను పట్టించుకోవాల్సిన అంశమే �
జాతీయ పార్టీల్లో ముసలం పుట్టింది. సెస్ ఎన్నికల్లో ఘోర పరాభవం ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అగ్రనేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్లే నష్టం జరిగిందని ఆ పార్టీ శ్రే�
బీజేపీ వైఫల్యాలపై నోరెత్తని నాయకులు ఉప ఎన్నికల్లో కాషాయ పార్టీకి పరోక్ష మద్దతు ఇరు పార్టీలు ఏకమయ్యాయనే అనుమానాలు హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): పేరుకేమో రెండు జాతీయ పార్టీలు.. ఢిల్లీలో బద్ధ శత్ర�
న్యూఢిల్లీ: జాతీయపార్టీలు 2019-20 సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.3,377.41 కోట్లు విరాళాలుగా స్వీకరించాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది.
ముంబై, మే 9: జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు చర్చలు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆ కూటమికి ఆత్మగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ‘దేశంలో ప్రతిపక�