న్యూఢిల్లీ: జాతీయపార్టీలు 2019-20 సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.3,377.41 కోట్లు విరాళాలుగా స్వీకరించాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది.
ముంబై, మే 9: జాతీయస్థాయిలో ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పాటుకు చర్చలు కొద్దిరోజుల్లో ప్రారంభమవుతాయని శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు. ఆ కూటమికి ఆత్మగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పారు. ‘దేశంలో ప్రతిపక�