దక్షిణాదిలో తొలి వందేభారత్ ఎక్స్ప్రెస్ ఈనెల 11న పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ట్రైన్ నుంచి ఓ వీడియో నెటిజన్లలో దేశభక్తిని ప్రేరేపిస్తోంది.
Poll Boycott | గుజరాత్లో బీజేపీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్వీళ్లూరుతున్న బీజేపీకి.. ఎన్నికల బహిష్కరణ రూపంలో మరో గండం వచ్చింది. ఎన్నికలను బహిష్కరించాలని నవ్సారాలో 18 గ్రామాలు న
Saudi Prince | సౌదీ అరేబియా ప్రిన్స్ క్రౌన్ సల్మాన్ పాకిస్తాన్ పర్యటన రద్దయింది. ఆర్థిక ప్యాకేజీ ప్రకటన కోసం ఎన్నో రోజులుగా ఆయన పర్యటన కోసం పాకిస్తాన్ ఎదురుచూస్తున్నది. అయితే నవంబర్ నెలాఖరున వస్తారని ఆశాభ
MCD elections | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 250 స్థానాల్లో అభ్యర్థులను ఆప్ ఇప్పటికే ప్రకటించగా.. బీజేపీ ఇవాళ 232 మందితో జాబితాను ప్రకటించింది.
తూర్పు లడఖ్లో చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఏసీ) చైనా తన సేనలను తగ్గించలేదని స్పష్టం చేశారు.
Railway track blast | ఇటీవలనే ప్రారంభమైన రైల్వే ట్రాక్ను దుండగులు పేల్చేశారు. సమీప గ్రామస్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ట్రాక్పై గన్పౌడర్ లభించింది. కారకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యా�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న హైటెన్షన్ వైర్ టవర్ ఎ
గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణహోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లాలోని నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పా�
Kejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ప్రజలు ఆర్థికంగా మద్దతు తెలిపేందుకు ఓ వాట్సాప్ నంబర్ను శనిKejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్
Acharya @ Rajastan CM | రాజస్థాన్లో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మార్చనున్నది. ఈ విషయాన్ని ప్రియాంక అత్యంత సన్నిహితుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి ప్రతీ ఎమ్మెల్యే అండగా ఉంటారన్నారు.
BJP nepotism | వారసత్వ రాజకీయాలు చేయమంటూ నీతులు చెప్తూనే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. పార్టీలో బంధుప్రీతికి తావులేదని బీజేపీ చెప్పడం బూటకమే అని ఆ పార్టీ నేతల చేష్టలతో స్పష్టమవు
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Himachal elections | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా లాహుల్ స్పితిలో పోలింగ్ జరుగుతున్నది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది.
Shahrukh Khan | దుబాయ్ నుంచి ముంబై వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంచీలో విలువైన గడియారాలు దొరికాయి. వీటికి జరిమానా విధించిన అనంతరం షారుఖ్ అండ్ కోను కస్టమ్స్ అధికారులు వదిలేశారు.
Madhusudan Mistry | తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అహ్మదాబాద్లోని స్టేడియం పేరును పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఇతర నేతలతో కలిసి ఆయన విడుదల