Railway track blast | ఇటీవలనే ప్రారంభమైన రైల్వే ట్రాక్ను దుండగులు పేల్చేశారు. సమీప గ్రామస్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ట్రాక్పై గన్పౌడర్ లభించింది. కారకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యా�
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో పార్టీ టికెట్ లభించకపోవడంతో ఆప్ మాజీ కౌన్సిలర్ హసీబుల్ హసన్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ మెట్రో స్టేషన్ ఎదురుగా ఉన్న హైటెన్షన్ వైర్ టవర్ ఎ
గుజరాత్ గోద్రా అల్లర్ల తర్వాత జరిగిన నరోడా పాటియా మారణహోమం ఘటనలో దోషిగా తేలిన మనోజ్ కుక్రాణి కుమార్తెకు బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చింది. అహ్మదాబాద్ జిల్లాలోని నరోడా స్థానం నుంచే మనోజ్ కుమార్తె పా�
Kejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలని అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. ప్రజలు ఆర్థికంగా మద్దతు తెలిపేందుకు ఓ వాట్సాప్ నంబర్ను శనిKejriwal and yoga | ఢిల్లీలో యోగ గురువులకు జీతాలిచ్
Acharya @ Rajastan CM | రాజస్థాన్లో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మార్చనున్నది. ఈ విషయాన్ని ప్రియాంక అత్యంత సన్నిహితుడు ఆచార్య ప్రమోద్ కృష్ణం తెలిపారు. హైకమాండ్ నిర్ణయానికి ప్రతీ ఎమ్మెల్యే అండగా ఉంటారన్నారు.
BJP nepotism | వారసత్వ రాజకీయాలు చేయమంటూ నీతులు చెప్తూనే.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 12 మందికి బీజేపీ టికెట్లిచ్చింది. పార్టీలో బంధుప్రీతికి తావులేదని బీజేపీ చెప్పడం బూటకమే అని ఆ పార్టీ నేతల చేష్టలతో స్పష్టమవు
Fake Currency | నకిలీ నోట్లు చెలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి దాదాపు రూ.8 కోట్ల విలువ చేసే రూ.2000 వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.
Himachal elections | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సాఫీగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు 56 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా లాహుల్ స్పితిలో పోలింగ్ జరుగుతున్నది. సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది.
Shahrukh Khan | దుబాయ్ నుంచి ముంబై వచ్చిన బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సంచీలో విలువైన గడియారాలు దొరికాయి. వీటికి జరిమానా విధించిన అనంతరం షారుఖ్ అండ్ కోను కస్టమ్స్ అధికారులు వదిలేశారు.
Madhusudan Mistry | తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అహ్మదాబాద్లోని స్టేడియం పేరును పటేల్ స్టేడియంగా మారుస్తామని కాంగ్రెస్ నేత మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఇతర నేతలతో కలిసి ఆయన విడుదల
పార్క్లోని స్లైడ్పై ఓ పిల్లి ఆడుతూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ట్విట్టర్ ఖాతా యోథా4ఎవర్ ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి.
నిదానమే ప్రధానమని, మెల్లిగా..నిలకడగా సాగితే రేస్ గెలుస్తామని పిల్లలకు పెద్దలు నూరిపోస్తుంటారు. బాల్యంలో ఈ సామెత చాలా మంది పిల్లలకు పెద్దలు చెబుతుంటారు.
దేశంలో విభజన బీజాలు నాటే విద్వేషాన్ని వ్యాప్తి చేయకుండా ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేలా యువత చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చారు.
Jitendra Narain arrested | చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న జితేంద్ర నరైన్.. కొందరితో కలిసి ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేనిసట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారించిన పోలీసులు అయనను అరెస్ట్ చేశారు