కొందరు వైద్యులు ఓ పల్లెటూరిలోనో.. ఓ చిన్న గల్లీలోనో ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారంటే అందులో పెద్ద కథే ఉంటుంది! ఉదార స్వభావమున్న వైద్యులు తామే ఖర్చులు భరిస్తూ క్యాంపులు నిర్వహిస్తున్నా.. కొంద�
Medical Colleges | రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి ( ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, �
ఎన్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా నడుస్తున్న వైద్య కళాశాలలపై అలర్ట్గా ఉండాలని ఆయా రాష్ర్టాలకు జాతీయ వైద్య మండలి సూచించింది. మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమతి లేని కళాశాలలు, కోర్సుల్లో చేరొద్దని జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) వైద్య విద్యార్థులను మంగళవారం హెచ్చరించింది. ఇలాంటి కాలేజీల్లో చదవడం వల్ల ఎఫ్ఎంజీఈ లైసెన్సింగ్ పరీక్షకు అనర్హులవుతారని తెలిపింద�
జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) నుంచి అనుమతులు లభించని 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం బుధవారం తేలనున్నది. ఈ ఏడాది 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించగా.. ఇటీవల ఎన్ఎంసీ 4 కాలేజీల
మెదక్ జిల్లాకేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) నీళ్లు చల్లింది. సరైన సౌకర్యాలు లేవని అనుమతులకు నిరాకరించింది. దీంతో మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.
తమ సమస్యలను పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె రెండో రోజుకు చేరింది. మంగళవారం ఆదిలాబాద్లోని రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఎదుట జూనియర్ వైద్యులు ఆందోళన చేపట్టారు.
NMC on Generic | పేషంట్లకు జెనెరిక్ ఔషధాలు మాత్రమే రాయాలని, ఫార్మా కంపెనీల సమావేశాలకు వైద్యులు హాజరు కావద్దని ఈ నెల రెండో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ నిలిపేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం ప్�
వైద్య విద్యకు సంబంధించి రాష్ర్టాల అధికారాలను కబళించి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులను అయో
మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత సుజనా చౌదరికి చెందిన మెడిసిటీ మెడికల్ కాలేజీ గుర్తింపును నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) రద్దు చేసింది. 2023-24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్స్ నిలిపివేస్తున్నట్టు మంగళ�
national medical council | నూతన మెడికల్ కాలేజీల ఏర్పాట్లను తనిఖీ చేసేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) డిసెంబర్లో రాష్ట్రానికి రానున్నది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది