రాజీమార్గమే మేలని, త్వరగా కేసులు తేలే అవకాశం ఉంటుందని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు.
ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం ని�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో విడాకుల కేసు విషయంలో ఉద్వేగ సంఘటన చోటుచేసుకున్నది. నిజాయితీగా తప్పును ఒప్పుకొని భార్య కాళ్లకు మొక్కి భర్త భావ�
ఈ నెల 10న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దుర్గాప్రసాద్ పోలీసు అధికారులకు సూచించారు. జాతీయ లోక్ అదాలత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన కోరా�
మానవులంతా కక్షలు మాని క్షమాగుణం అలవర్చుకోవాలని జిల్లా జడ్జి డాక్టర్ టీ.శ్రీనివాసరావు పేర్కొన్నారు. క్షమించడం అనేది అత్యుత్తమ లక్షణమని అన్నారు. ఖమ్మం న్యాయసేవా సదన్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్
ఆగస్ట్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ గురించి మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్తో మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ సమావేశం అయ్యారు
బంజారాహిల్స్ : రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని పలు పీఎస్ లలో కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. చిన్న చిన్న �
ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వి నియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ ఎంఆర్ సునీత సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో గు�
సిటీబ్యూరో/సిటీ క్రిమినల్ కోర్టు, సెప్టెంబర్11(నమస్తే తెలంగాణ)/నాంపల్లి: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ శనివా�
ఆర్కేపురం : ఈ నెల 11న రంగారెడ్డి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి కోరారు. బుధవా
సిటీబ్యూరో, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ) : పెండింగ్ కేసులను పరిష్కరించేందుకు ఈ నెల 11న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 25వ అదనపు చీఫ్ జడ్జి ప్రతిమ తెలిపారు. ఈ సంద�
ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యూ ఢిల్లీ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథా
సిటీ క్రిమినల్ కోర్టు, నాంపల్లి జూన్ 10(నమస్తే తెలంగాణ): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సం స్థ ఆదేశాల మేరకు మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో లోక్ అదాలత్�