సమస్యల పరిష్కారానికి సరైన వేదిక లోక్ అదాలత్ అని ఖమ్మం జిల్లా జడ్జి వి.రాజగోపాల్ అన్నారు. ఖమ్మంలోని న్యాయ సేవాసదన్లో జాతీయ లోక్ అదాలత్ను శనివారం న్యాయమూర్తి ప్రారంభించారు.
జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్కు మంచి స్పందన వచ్చింది. కక్షిదారుల మధ్య రాజీ కుదరడంతో వేలాది కేసులకు మోక్షం లభించింది. జిల్లా కోర్టుతో పాటు బోధన్, ఆర్మూర్ కోర్టులో మొత్త�
రాజీయే రాజమార్గం.. అనే నానుడి అక్షరాల నిజం చేసేందుకు ప్రతీ మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి
జిల్లావ్యాప్తంగా ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా జడ్జి జి.రాజగోపాల్ పిలుపునిచ్చారు. జాతీయ లోక్ అదాలత్పై తీసుకోవాల్సిన చర్యలు, న్యాయాధికారులతో ఖమ
వివిధ రకాల సైబర్ నేరాల బాధితుల ఖాతాల్లో రూ.7.9 కోట్లు రిఫండ్ చేసినట్లు టీజీసీఎస్బీ (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) డైరెక్టర్ శిఖాగోయెల్ ఆదివారం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. జిల్లా, మండలస్థాయి కోర్టుల్లో మొత్తం 10,35,520 కేసు లు పరిషారమయ్యాయి. వీటిలో 4,543,909 పెండింగ్ కేసులు, 5,81,611 ప్రిలిటిగ�
నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 16వేల కేసులు పరిష్కారమయ్యాయి. అదనపు జిల్లా కోర్టులో న్యాయ విచారణలో ఉన్న భూనష్ట పరిహారం సివిల్ దావాలో ఇరుపక�
కక్షిదారులకు సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్లు నిర్వహిస్తున్నామని, జాతీయ లోక్ అదాలత్లో జిల్లావ్యాప్తంగా 5,454 కేసులు పరిష్కారమయ్యాయని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. శనివార
ఎన్ఐ యాక్ట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కార్మిక వివాదాలు, మ్యాట్రిమోనిల్, సివిల్ కేసుల్లో రాజీ కోసం ఈ నెల 16న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ(టీఎస్ ఎల్ ఎస్ �
రాజీమార్గమే మేలని, త్వరగా కేసులు తేలే అవకాశం ఉంటుందని చెన్నూర్ జూనియర్ సివిల్ జడ్జి పీ రవి సూచించారు. స్థానిక కోర్టు ఆవరణలోని డీఎల్ఎస్ఏ కార్యాలయంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు.
ఈ నెల 30న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ అపూర్వరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్షా సమావేశం ని�
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో విడాకుల కేసు విషయంలో ఉద్వేగ సంఘటన చోటుచేసుకున్నది. నిజాయితీగా తప్పును ఒప్పుకొని భార్య కాళ్లకు మొక్కి భర్త భావ�