రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,44,251 కేసులు పరిషారమైనట్టు సీఐడీ ఏడీజీ చారుసిన్హా వెల్లడించారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ సహకారంతో గతంకంటే 37.14% అధికంగా కేసులు పరిషారమయ్య�
National Lok Adalat | ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీసు శాఖ, న్యాయవిభాగం, ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో విశేష ఫలితాలు వచ్చాయని నల్గగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవా
కోర్టుల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి, సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ ఒక అద్భుతమైన వేదిక అని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ పేర్కొన్నారు. శనివారం జిల్
రాష్ట్రంలోని అన్ని కోర్టు ల్లో ఈ నెల 28న లోక్ అదాలత్లు జరుగనున్నాయి. సివిల్, ఎక్సైజ్ కేసు లు, కార్మిక వివాదాలు తదితర వాటి ని ఇరుపక్షాల సమ్మతితో లోక్ అదాలత్లో రాజీ చేసుకోవచ్చని టీఎస్ఎల్ఎస్ఏ సభ్య క�
జిల్లా వ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి జీవీఎన్ భరతలక్ష్మి సూచించారు. జిల్లా కోర్టులోని ఆమె చాంబర్లో జాతీయ లోక్ అదాలత్కు సం�
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చ
రాష్ట్రవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. ఈ లోక్ అదాలత్లలో 11.06 లక్షల కేసులు పరిషారమైనట్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ సీహె�
వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు అండగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి కీర్తి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం స్థానిక ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో జ�
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం శనివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు వినియోగించుకోవాలని జిల్లా జడ్జి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జీ.రాజగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో సూచించా
Lok Adalat | పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 13న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత కోరారు.
రాజీయే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు పరకాల కోర్టు జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురష్కరించుకుని పట్టణంలోని కోర్టు �
కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి , గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుత�