రాజీయే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు పరకాల కోర్టు జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురష్కరించుకుని పట్టణంలోని కోర్టు �
కక్షిదారులు క్షణికావేశంలో పెట్టుకున్న పోలీస్ కేసులు రాజీపడదగిన, మనోవర్తి , గృహ హింస, చెక్ బౌన్స్, ప్రామిసరీ నోటు కేసుల్లో ఇరువర్గాలు కోర్టుకు వచ్చి రాజీ కుదుర్చుకున్నట్లైతే ఇరు వర్గాలు గెలిచినట్లే అవుత�
ప్రతీ మూడు నెలలకోసారి ఏర్పా టు చేస్తున్న జాతీయ లోక్అదాలత్ వచ్చేనెల 14వ తేదీన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జావేద్ పాష�
National lok adalat | న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జున్ 9 నుండి 14వరకు జరిగే జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశం ఇవాళ సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో జరిగింది.
జూన్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ అన్నారు. శనివారం జిల్లా కోర్టు కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, ఇన్సూరె�
జిల్లా వ్యాప్తంగా జూన్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి చేయూతనివ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవీఎన్ భరత లక్ష్మి కోరారు.
లోక్ అదాలత్లో ఇరుపక్షాల రాజీ ఎంతో ప్రయోజనకరమని, కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రాజగోపాల్ అన్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఖమ్మం కోర్టు ప్రాంగణంలోని న్యాయసేవాధిక�
ఒకప్పుడు గ్రామా ల్లో సమస్యలు వస్తే కుల, గ్రామ పెద్దలు పరిష్కరించే వారని, ఇప్పుడు కూడా ప్రతి చిన్న తగాదాకు కోర్టు, పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా వారి మధ్యలో పరిషరించుకుంటే డబ్బుతో పాటు సమయం వృథా కాదని హైక�
వచ్చే నెల 8న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ జరుగనుంది. ఈ నేపథ్యంలో లోక్అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జీ. భానుమతి సూచించారు. తెలిపా�
జాతీయ లోక్ అదాలత్లో భాగంగా శనివారం తెలంగాణలో నిర్వహించిన లోక్ అదాలత్కు విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 337 బెంచ్లను ఏర్పాటు చేసి ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 11,55,993 కేసులను పరిష్కరించారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ను తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్�
కక్షిదారుల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్అదాలత్ ఉత్తమ పరిష్కార వేదిక అని జిల్లా ప్రధానన్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం�
క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల కోర్టుల చూట్టూ తిరగాల్సి వస్తుందని, ఇందుకు రాజీయే రాజ మార్గమని భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ ల�
పగ లు, ప్రతీకారాలకు పోకుండా రాజీమార్గం ద్వారా కేసుల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు.