Adilabad | ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలానికి చెందిన పెందోర్ దీపిక జాతీయస్థాయి పుస్తక రచయితగా ఎదగడం హర్షనీయమని ఆదివాసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్ అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన ఎస్ఏటీజీ అకాడమీ విద్యార్థి లాకవత్ ఆరాధ్య అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియా ఆధ్వర్యంలో ర
CI Nagarjuna | అథ్లెటిక్ క్రీడల్లో క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పతకాలను సాధించి జిల్లా పేరును జాతీయస్థాయిలో నిలపాలని కల్వకుర్తి సీఐ నాగార్జున కోరారు.
Aaryajanani: యువతకు స్కాలర్ షిప్పులు అందించేందుకు ఆర్య జనని మరోసారి ముందుకు వచ్చింది. ఇందుకోసం18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతీ యువకులకు జాతీయస్థాయి ఆన్ లైన్ స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించనుంది.
జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన బోధన్ మండలం సంగం గ్రామానికి చెందిన భానోత్ చందుకు విశ్రాంత ఎంఈఓ బాలగంగాధర్ తనవంతు సాయాన్ని అందజేశారు. ఇటీవల మెదక్ లో నిర్వహించిన సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్�
Baseball | సిరికొండ, ఏప్రిల్21 : ఇండియా స్కూల్ గేమ్స్ బేస్ బాల్ ఆధ్వర్యంలో ఈనెల 22 నుండి 26 వరకు న్యూఢిల్లీ లోని చత్రసాల్ స్టేడియంలో జరిగే 68వ స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్ధి జ
Handball competitions | వెల్గటూర్, ఏప్రిల్ 19 : ఎండపల్లి మండలంలోని గుల్లకోట గ్రామానికి చెందిన జైనపురం నాగరాజు, చొప్పరి అరవింద్ లు జాతీయస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు.
Archery Competitions | కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు గడికోటకి చెందిన ఆర్చరీ క్రీడాకారులు నలుగురు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు.
Singareni | పర్యావరణహిత, సుస్థిర మైనింగ్ తో పాటు సంప్రదాయేతర విద్యుత్ రంగంలో కూడా విశేషమైన సేవలు అందిస్తున్నందుకు సింగరేణికి జాతీయ స్థాయిలో మరో ప్రతిష్టాత్మక ఎనర్షియా ఫౌండేష న్ అవార్డు దక్కింది.
పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు..పసి ప్రాయం నుంచే అతను బ్యాడ్మింటన్లో అదరగొడుతున్నాడు. ఊహ తెలియని వయసు నుంచే కోర్టులో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి పనిపడుతున్నాడు. ఐదేండ్ల వయసులోనే రాకెట్ పట్టిన అతను జిల్ల�
ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన డీహెచ్ఎం-206 హైబ్రిడ్ మొకజొన్న రకానికి జాతీయస్థాయిలో డిమాండ్ ఉందని రిజిస్ట్రార్ డాక్టర్ రఘురామిరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు ప్రజలు గర్వించదగిన ఒకే ఒక మనసు భాష ఇంద్రజాలికుడు డాక్టర్ బీవీ పట్టాభిరాం అని పలువురు ప్రముఖులు కొనియాడారు. డాక్టర్ బీవీ పట్టాభిరాం రాసిన ‘జీవితం ఒక ఉత్సవం’ బతుకు కథ పుస్తకాన్ని ఆయన వైవాహిక స్వర
కాజీపేట డీజిల్ లోకోషెడ్డు ను భారతీయ రైల్వే ఉత్తమ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. డీజిల్ లోకోషెడ్లో ఎలక్ట్రిక్ లోకోల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబర్చడం, ఒక సంవత్సరంలో అతి తకువ వైఫల్యాలు నమోదవడంతో జ�