మట్టి పాత్రల్లో వంట చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) తెలిపింది. పోషకాహారం, ఆరోగ్యంపై విస్తృత పరిశోధనలు, నిపుణులతో సంప్రదింపులు, క్షుణ్ణంగా నిర్�
‘గర్భవతి బలహీనత, ఆమె గర్భస్థ శిశువు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పుట్టినప్పటి నుంచి ఐదేండ్ల వరకు ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. గర్భిణి అధిక రక్తహీనతతో బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డ బరువు నిర్దిష్ట ప్రమాణా�
దేశ ప్రజల్లో అత్యధిక మందిలో రక్తహీనత నియంత్రణకు ఫోర్టిఫైడ్ రైస్ వినియోగం పెంచడమే లక్ష్యంగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు అధ్యయనం చేసినట్టు ఎన్ఐఎన్ పేర్కొన్నద�
ప్రతి ఒక్క రంగంలో వేగంగా పరిణామం చెందుతున్న సరికొత్త ప్రపంచ నిర్మాణంలో భారత్ ప్రతిభావంతమైన పాత్రను పోషించేందుకు సిద్ధంగా ఉన్నదని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసీసీఆర్) అధ్యక్షుడు డా�
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది.
పోషకాహారం అంటే ఏమిటీ? ఎందులో ఏ పోషకాలు ఉంటాయి? పోషకాహారంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ? అంటూ ఆన్లైన్లో వెతకడం, సోషల్ మీడియా రీల్స్ చూడటం టెక్ యుగంలో అలవాటుగా మారింది. అయితే ఇంటర్నెట్లో దొరుకుతున్న
సర్వరోగాలకు ఊబకాయమే కారణమన్నది అందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. పరిమితికి మించిన బరువు జీవక్రియలపై ప్రభావం చూపడంతోపాటు క్యాన్సర్
అన్నం ఒక రోజుకు మించి నిల్వ ఉంచలేం. ఈ సమస్యకు చెక్ పెట్టేలా పీ995 టెక్నాలజీని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్ఐఎన్) పరిశీలించింది. ఈ సాంకేతికత బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించి, ఆహారం పాడవకుండా అడ్డుకుంటుంది
ఇటీవల ఆయుర్వేద మందులపై ప్రజల్లో అవగాహన పెరిగింది. దీనికితోడు ఇంటర్నెట్ బోలెడు సమాచారాన్ని అం దిస్తున్నది. దీంతో ఈ మందుల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. ఇప్పుడిదే సమస్యగా మారింది. మార్కెట్లో నకిలీ ఆయుర�
Health | ఆహారపు అలవాట్లతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అందరికీ తెలుసు. కానీ అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఆహార అలవాట్లపై పుష్కల సమాచారాన్ని చేతి వేళ్లపై దొరికేలా చేస్తుండటంతో ఎన్నో అపోహలు, ఉహాగానాలు ఉక్కిరిబిక్క
రక్తహీనతకు ప్రధాన కారణమైన ఐరన్, అయోడిన్ లోపాన్ని ఫోర్టిఫైడ్ ఉప్పు వినియోగంతో అధిగమించవచ్చని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) తేల్చింది. మేఘాలయలోని ఓ జిల్లాలో గర్భిణుల ఆహార అలవాట్లు, ఫోర్టిఫైడ్ ఉప్ప�
గుండె జబ్బులు పెనుశాపంగా మారుతున్నాయి. మొత్తం మరణాల్లో దాదాపు 20% గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి. తెలంగాణలో 1990-2016 మధ్యకాలంలో నమోదైన మరణాలపై ఐసీఎంఆర్ చేసిన అధ్యయనం ఇదే విషయాన్ని రూఢీ చేసింది.