పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
Bus Accident | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై
రైతులు పడుతున్న కష్టాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్ మండలం కంకోల్ గ్రామ శివారులోని డెక్కన్ టోల్ప్లా�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువా�
పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�
జాతీయ రహదారిపై నిర్దిష్ట అవధిలో ఒక ఏడాదిలో ఒకటి కన్నా ఎక్కువ ప్రమాదాలు జరిగితే, ఆ రోడ్డును నిర్మించిన కాంట్రాక్టర్ను బాధ్యుడిని చేయాలని హైవేల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నిర్మించు, నిర్వహించు, బదిలీ చ
ఆదిలాబాద్ జిల్లా సొనాల, బేల జాతీయ రహదారిని సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు దిగ్బంధించారు. బేల మండల కేంద్రంలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యం�
సోయా కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ రైతులు మండలకేంద్రంలోని భీమ్గల్ చౌరస్తా వద్ద ఆదివారం రాస్తారోకో చేశారు.
జాతీయ రహదారిపై గత మూడు రోజులుగా వాహనాల రద్దీ (Traffic) కొనసాగుతుంది, దీంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. దసరా పండుగ నేపథ్యంలో గ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపట్టడంతో ఈ రద్దీ మొదలైంది.
మతి స్థితిమతం లేని మహిళలను ఓ లారీ డ్రైవర్ (Truck Driver) ఎత్తుకెళ్లిన (Kidnapped) ఘటన ఒడిశాలోని భ్రదక్ పట్టణంలో చోటుచేసుకున్నది. గురువారం అర్ధరాత్రి సమయంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై భద్రక్ పట్టణంలోని ఓ దుకాణం వరండాలో
సంగారెడ్డి జిల్లాలో 65వ జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు, వాహనదారులకు నరకం కనపిస్తున్నది. బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్డు పనులు నమ్మెదిగా సాగుతున్నాయి.
సూర్యాపేట (Suryapet) మండలం రాయన్నగూడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున నెల్లూరు నుంచి హైదరాబాద్కు కొబ్బరిబోండాల (Coconut Truck) లోడుతో వెళ్తున్న లారీ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తాపడింది.