Car Rams Truck | వేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అందులో ప్రయాణించిన ఐదుగురు వ్యాపారులు ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
నిబంధనలు పాటించకుండా రోడ్డుపై ప్రయాణించే వాహన చోదకుల వద్ద ఇష్టారాజ్యంగా జరిమానాలు వసూలు చేస్తున్న అధికారులు రోడ్ల మరమ్మత్తులు మాత్రం చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ, నగరంలోని ఓ సామాజిక కార్యకర్త బుధవారం �
జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ చిరుత మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ�
జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడం చిరుత మృత్యువాతపడింది. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ శివారులో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
BRS Medak | కాళేశ్వరంపై సీబీఐ విచారణకు నిరసనగా సోమవారం మెదక్ జిల్లా శంకరంపేట్ ఆర్ మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం నీటితో జలాభిషేకం చేసి నివాళులర్పించారు.
కొత్తగూడెం నియోజకవర్గంలోని జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చాలని సీపీఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో జాతీయ ర�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు (Road Accident) ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద జాతీయ రహదారిపై స్కార్పియో కారు ఓ లారీని ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు అక్కడికక్�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దు చేయాలని కోరుతూ చేస్తున్న రైతు జేఏసీ నాయకుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. డంపింగ్యార్డును క్షేత్రస్థాయిలో గ్రీన్ ట్రిబ్యునల్ అధిక�
కామారెడ్డి జిల్లా (Kamareddy) పెద్ద కొడప్గల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత పెద్ద కొడప్గల్ మండలంలోని జగన్నాథ్ పల్లి సమీపంలో ఉన్న 161వ జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన బైక
నేషనల్ హైవేలో భూమి కోల్పోయిన తనకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర నష్టం జరిగిందంటూ ఓ రైతు రోడ్డెక్కాడు. రహదారి పనులను అడ్డగించి నిరసన తెలిపాడు. దీంతో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు ఆ రైతునే అరెస్ట్ చేసి ఠ�