ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
Cracks on Gujarat bridge | కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చ�
Sand Mining | భవన నిర్మాణ రంగంలో ఇసుక కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు నిబంధనలు విస్మరించి తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగ�
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.
పంటలు కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నిబంధనలకు నిరసనగా శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వద్ద హైదరాబాద్- నాగ్పూర్ జాతీయ రహదారిపై అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతుల పెద్ద ఎత్తున ఆందోళ
Bus Accident | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని జాతీయ రహదారి పై లైట్లు ఎందుకు వెలగడం లేదని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అధికారులను ప్రశ్నించారు.పట్టణంలో జాతీయ రహదారి నిర్మా ణం వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై
రైతులు పడుతున్న కష్టాలు కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్ మండలం కంకోల్ గ్రామ శివారులోని డెక్కన్ టోల్ప్లా�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వస్తే సీసీఐ అధికారుల ఇష్టానుసారంగా తేమ శాతం పరీక్షలు చేసి వాహనాలను వెనక్కి పంపడం సరైన పద్ధతి కాదని పత్తి రైతులు సీసీఐ అధికారులపై రైతులు ఆగ్రహించారు. గురువా�
పత్తి కొనుగోళ్ల ప్రారంభం నుంచే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. తేమ పేరిట జిన్నింగ్ మిల్లులో సేకరణ నిరాకరించడంతో కర్షకులు కన్నెర్ర చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిల�