National Highways | నిధుల సమీకరణ కోసం ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకుంటున్న మోదీ సర్కార్.. మరోవైపు జాతీయ రహదారుల ఆస్తులనూ వదలడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో 28 జాతీయ రహదారులను అమ్మేయాలని చూస్తున్న�
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో విఫలమైంది. సంగారెడ్డి జిల్లాలో వడ్ల కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటున్నది. రైతులు వరి కోతలు పూర్తిచేసి నెలరోజులు కావస్తున్నా, తగినంత మాయిశ్చర్ వచ్చినా.. ధాన్�
Manipur | జాతుల పోరుతో రగులుతున్న మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత నెలకొన్నది. వాహనాల్లో ప్రయాణిస్తున్న చర్చి నేతలపై దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. దీంతో జాతీయ రహదారి దిగ్బంధానికి కుకీ విద్యార్థి సంఘం పిలుప�
ఖమ్మం జిల్లాలోని ఐదు ప్రధాన రహదారులను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.594 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మాడల్ (హ్యామ్)లో పనులు చేపట్టనున్నారు.
Cracks on Gujarat bridge | కొత్తగా నిర్మించిన బ్రిడ్జి పగుళ్లిచ్చింది. ఐదారు అంగుళాల వెడల్పు, 50 మీటర్ల పొడవున పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులతో పాటు స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సంబంధిత కాంట్రాక్టర్లపై కఠిన చ�
Sand Mining | భవన నిర్మాణ రంగంలో ఇసుక కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు నిబంధనలు విస్మరించి తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగ�
కోరుట్ల పట్టణంలో ని జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు..స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. పట్టణ శివారు మెట్ పల్లి రోడ్డు లోని జిఎస్ గార్డెన
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్టు ఎస్సై సందీప్ తెలిపారు.