Telangana | రాష్ట్రంలో మరో పదిహేను రోడ్లను జాతీయ రహదారులు (ఎన్హెచ్)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021-22, 2022-23 వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.7,937 కోట్లతో 722 కిలోమీటర్ల పొడవున ఎన
పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం.
రాష్ట్ర గీతాపారిశ్రామిక సహకార సంస్థ మాజీ చైర్మన్ విగ్రాం రామాగౌడ్ పెద్దశంకరంపేట మండలానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో హైవేలు అధ్వానంగా మారాయని, చెన్నై నుంచి రాణిపేట జాతీయ రహదారి ఘోరంగా ఉన్నదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో జిల్లాల పర్యటనకు తాను రైలు మార్గంలో వెళ్లాల్సి వస్తున్నదని చెప్పా�
నిజామాబాద్ జిల్లాలో రోడ్డుప్రమాదంలో ఓ చిరుత మృతిచెందింది. జిల్లాలోని ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం చిరుతను ఢీకొట్టింది.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నగరం పల్లెకు పోతున్నది. హైదరాబాద్ వాసులు ఆంధ్రప్రదేశ్లోని తమ సొం తూళ్లకు వెళ్తుండటంతో 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప�
సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో ప్రాణాలు కోల్పోతుంటారు. నిత్యం హైవేలపై ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రమాదాలు జరిగిన వెంటనే చికిత్సలు అందించేలా జాతీయ రహదారిపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు
బండరాళ్లతో వెళ్తున్న లారీ.. ఆటోను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ఎన్హెచ్-365పై చోటుచేసుకున్నది.
మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ సమీపంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన నిర్మిస్తున్న ఆర్మూర్ అరణ్య పార్కు పనులను కలెక్టర్ నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు.