నిందితులు అందరిపై మనీ లాండరింగ్ నేరారోపణలు నమోదైన అత్యంత అరుదైన కేసు ఇదేనని నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ కోర్టులో వాదించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నేషనల్ హెరాల్డ్' మనీలాండరింగ్ కేసులో డొంక కదులుతున్నది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రధాన నిందితులుగా ఉండగా, తాజాగా తెలంగాణ సీఎం రేవంత్
మణిపూర్ మండిపోతున్నది. కానీ, అది వార్త కాదు. ఎందుకంటే, వార్త అనేది ఏదో ఒక కొత్తదనాన్ని తీసుకురావాలి. రోజువారీ దినచర్య ముఖ్యాంశం కాదు కదా! ఈశాన్య రాష్ట్రంలో మళ్లీ అల్లర్లు చెలరేగాయి.
నేషనల్ హెరాల్డ్ ఆస్తులను ఈడీ సీజ్ చేయడంపై బీజేపీ స్పందించింది. తమ పాపాలకు గాంధీ కుటుంబం తగిన ఫలితం అనుభవించాల్సిందేనని పేర్కొన్నది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ బుధవారం మీడియాతో
నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రూ.752 కోట్ల ఆస్తుల్ని జప్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ప్రకటించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో చర్య.. ఇది కాంగ్రెస్పై ప్రత్యక్ష దాడి: జైరాం న్యూఢిల్లీ, ఆగస్టు 3: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), ఆ పత్రిక కా�
న్యూఢిల్లీ : నేషనల్ హెరాల్డ్కు సంబంధించి మనీలాండింగ్ కేసులో ఈడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విచారిస్తున్నది. ఇప్పటికే మూడురోజుల పాటు కాంగ్రెస్ నేతను విచారించిన ఈడీ మరోసారి ఈ నెల 17న విచారణకు కావా�
Rahul Gandhi | నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీకి (Rahul Gandhi) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచా�
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నిస్తోంది. నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో ఆయన్ను ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ