Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయింది
Tirupati | ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని
Earthquake | పంజాబ్లో స్వల్పంగా భూమి కంపించింది. శుక్రవారం ఉదయం 8.24 గంటల సమయంలో బటిండాలో భూకంపం (Earthquake) వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని
Kathmandu | హిమాలయ దేశం నేపాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. ఆదివారం తెల్లవారుజామున 4.37 గంటల సమయంలో రాజధాని కఠ్మండూలో (Kathmandu) భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 4.3గా