పోర్ట్బేయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.02 గంటలకు నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదయింది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. కాగా, భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.