Earthquakes | అఫ్ఘానిస్థాన్ వరుస భూకంపాలతో దద్ధరిల్లింది. శనివారం మధ్యాహ్నం కేవలం అరగంట వ్యవధిలో మూడు భూకంపాలు చోటుచేసుకున్నాయి. మధ్యాహ్నం 12:11 గంటలకు తొలి భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గ
వరంగల్లో (Warangal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం తెల్లవారుజామున 4.43 గంటలకు వరంగల్లో భమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCR) తెలిపింది.
జమ్ముకశ్మీర్లోని (Jammu Kashmir) రాజౌరీలో (Rajouri) స్వల్ప భూకంపం వచ్చింది. గురువారం తెల్లవారుజామున 3.49 గంటలకు రాజౌరీలో భూమి కంపించింది (Earthquake). దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ
Earthquake | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గుల్మార్గ్ (Gulmarg)లో భూకంపం (Earthquake) సంభవించింది. శనివారం ఉదయం 8.36 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) తెలిపింది.
Earthquake | రాజస్థాన్ జైపూర్ (Jaipur)ను వరుస భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో భూమి కంపించింది. అరగంట వ్యవధిలోనే మూడు భూకంపాలు సంభవించాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
జమ్ముకశ్మీర్లోని (Jammu and Kashmir) దోడా (Doda) జిల్లాలో భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 5.38 గంటలకు దోడాలో భూమి కంపించింది. దీనితీవ్రత 4.9గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Assam Earthquake | గత కొన్ని రోజులుగా సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా అసోం (Assam) రాష్ట్రంలో మరోసారి భూకంపం సంభవించింది.
అఫ్గానిస్థాన్లోని ఫైజాబాద్లో మరోసారి భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.35 గంటల సమయంలో ఫైజాబాద్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపిం
మణిపూర్లోని నోనీలో స్వల్ప భూకంపం చోటుచేసుకున్నది. మంగళవారం తెల్లవారుజామున 2.46 గంటల సమయంలో నోనీలో భూమికంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
మణిపూర్లోని ఉఖ్రుల్లో భూమి కంపించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్లో భూకంపం సంభవించింది. అంబికాపూర్ సమీపంలో శుక్రవారం ఉదయం 5.28 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.8గా