జమ్మూకాశ్మీర్లో స్వల్ప భూకంపం | మ్మూకాశ్మీర్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం 6.21 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 2.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
నేపాల్లో వరుస భూప్రకంనలు | నేపాల్లో వరుసగా భూకంపనలు సంభవిస్తున్నాయి. బుధవారం ఉదయం రాజధాని ఖాట్మండుకు తూర్పు ఈశాన్య దిశలో ప్రకంనలు చోటు చేసుకోగా.. రాత్రి 10 గంటల తరువాత వాయవ్య ప్రాంతానికి 94 కిలోమీటర్ల దూ�
ధర్మశాలలో భూకంపం | హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో శనివారం ఉదయం భూమి కంపించింది. రిక్టర్స్కేల్పై 3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
ఉత్తర బెంగాల్లో భూకంపం | ఉత్తర బెంగాల్లో సిక్కీం, నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.