ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చినాబ్ రైల్వే వంతెన జమ్ముకశ్మీర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దీనిని జాతికి అంకితం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతమైన ఈ రైలు వంతెనను ఉదంపూర్
తెలంగాణ ఉద్యమకారులు, స్వాతంత్ర సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్ పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పెడరేషన్ �
తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలిపే పాంబన్ సముద్ర వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా రామేశ్వరం-తాంబరం రైలు, ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్లే కోస్ట్గార్డ
MLA Marri Janardhan Reddy | ప్రధానిగా పీవీ నరసింహారావు (PV Narasimha Rao) దేశానికి చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (Mla Marri Janardan) అన్నారు.
దేవికా ఛటర్జీ.. పదహారణాల భారతీయ వనిత, బెంగాలీ మహిళ. పెండ్లి తర్వాత భర్తతో కలిసి నార్వే వెళ్తుంది. అక్కడా తన మూలాల్ని మరిచిపోదు. సాధ్యమైనంత వరకూ బెంగాలీలోనే మాట్లాడుతుంది.
దేశంలో పలు ప్రాంతాల్లో హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. దీంతో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డీహైడ్రేషన్కు గురి కాకుండా ఉండటానికి, ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండటానికి పోషకాహార నిపుణుల
కేంద్ర ప్రభుత్వం మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. సాధారణ గ్యాస్ సిలిండర్ ధర రూ.50, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.352కు పెంచింది. పెరిగిన ధరలు సామాన్యుడి నుంచి రోడ్డు పక్కన టీ, టిఫిన్లు విక�
దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని సర్వనాశనం చేశాయని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలో సుస్థిర అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ (ఆర్ఎఫ్సీఎల్)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో రూ.6,338 కోట్ల నిధులతో పునరుద్ధరించిన ఆర్ఎఫ్సీఎల్ను శనివారం మధ్యాహ్నం ఆయన సందర�
వ్యవసాయ పాలసీ సమగ్రంగా అమలు చేయగలిగే ఆలోచన ఉన్న నాయకుడు కేసీఆర్ ఒక్కరే. రష్యాలో ఒక విధానం ఉంది. దేశ జనాభా ఎంత? ఏ పంట ఎక్కడ పండుతుంది? తదితర వివరాలతోపాటు ఆ దేశంలో ప్రతి పంటకు అగ్రిమెంట్ ఉంటుంది. ధర కూడా ముం�
కార్పొరేట్కు దీటుగా బోధన ప్రమాణాలు.. ఉత్తమ ఫలితాల సాధనతో మన గురుకులాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం మల్లాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గు
75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలోనే రాజకీయ చీకటి అలుముకొన్నదిప్పుడు. ప్రజాస్వామ్యానికి ముసుగు పడింది. అధికార దాహంతో ప్రజలిచ్చిన తీర్పును తుంగలో తొక్కి కుతంత్రాలతో ఎన్నో రాష్ర్టాల్లో అధికారం చేజిక్కించుక