వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే
శంలో ఎక్కడా లేని విధంగా పేదల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, విజయవంతంగా కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్ పేదల పెద్దన్నగా మారారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నో అవాంతరా
దేశంలో విభజన రాజకీయాలు పైపైకి.. ప్రజల ఐక్యత మధ్య కొందరి చిచ్చు ఇలాంటి సమయంలోనే శక్తిమంతమైన ప్రశ్నించే గళం ఎంతైనా అవసరం నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ న్యూఢిల్లీ, జూలై 10: భారతీయులను విభజించేందుక
BYEBYE MODI | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్ రానున్నారు. రెండు రోజుల పాటు నగరంలోనే ఉండనున్నారు. ఈ క్రమంలో మోదీకి వ్యతిరేకంగా రాజధానిలో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలుస్తున్నాయి.
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మాదిగలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం
దేశంలో అతి పెద్ద అవినీతి దొంగలు బీజేపీ, కాంగ్రెస్ నేతలేనని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలను అస్మదీయులకు అప్పనంగా కట్టబెడుతున్నా కాంగ్
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొం
దేశవ్యాప్తంగా విటమిన్ డీ లోపంతో 50 నుంచి 94 శాతం మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, దానిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్
బీజేపీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఆర్థిక నిర్వహణలో మోదీ ప్రభుత్వ పనితనం ఏమాత్రం బాగాలేదని మండిపడ్డారు. కేంద్రంలో ఆర్థిక విధానాలు గొప్ప�