అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. అయితే విదేశీ కంపెనీలతోపాటు స్వదేశీ సంస్థలనూ అగ్రరాజ్యాధినేత తీసుకున్న ఈ నిర్ణయం గట్టిగానే ప్రభావి�
హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ.88 లక్షలు) పెంచుతూ అమెరికా ప్రభుత్వం తీసుకున్న చర్య భారతదేశ టెక్నాలజీ సర్వీసు కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారతీయ టెక్ పరిశ్రమల జాతీయ సంఘం నేషనల్ అస
భారత ఐటీ సెక్టార్లో సిబ్బంది క్రమబద్దీకరణ వల్ల మరిన్ని ఉద్యోగాల కోతలు ఉండొచ్చని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్) సంకేతమిచ్చింది. ఏఐ, ఆటోమేషన్ ఆధారిత ఆపరేషన్ల
రాష్ట్రంలోని డిగ్రీ, బీటెక్ విద్యార్థులకు నైపుణ్యశిక్షణ, ప్లేస్మెంట్స్ కల్పించడంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుంది. ఎమర్జింగ్ టెక్నాలజీస్లో నైపుణ్యశిక్షణ కోసం ‘ది నేషనల్ అసోసియేషన్ ఆ
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన అమెరికాలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్నట్టు భారతీయ ఐటీ రంగ సంస్థల సంఘం నాస్కామ్ ప్రకటించింది.
Nasscom | అంతర్జాతీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తరంగా టెక్నాలజీ రంగం పరివర్తనలో భారత్ కీలకంగా ఉంటుందని నాస్కామ్ చైర్ పర్సన్ సింధూ గంగాధరన్ కుండ బద్ధలు కొట్టారు.
ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కాం చైర్పర్సన్గా సింధు గంగాధరన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె శాప్ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు.
Nasscom-Digital | డిజిటల్ సర్వీసుల విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే భారత్ లో ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది.
ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ ద�
తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీఎయిమ్), నాస్కామ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే అకడమిక్ గ్రాండ్ చాలెంజ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్�