Nasscom-Digital | డిజిటల్ సర్వీసుల విస్తరణకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకే భారత్ లో ప్రధాన ప్రాధాన్యం ఉంటుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తెలిపింది.
ఆర్థిక మందగమనం, ఇతర ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఐటీ రంగంపై తీవ్రంగా పడుతున్నది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీ కొత్త నియామకాల్లో ఏకంగా 78 శాతం తగ్గుదల ఉంటుందని నాస్కామ్ అంచనా వేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ ద�
తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీఎయిమ్), నాస్కామ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే అకడమిక్ గ్రాండ్ చాలెంజ్కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు బుధవారం వెల్లడించారు.
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్�
కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపిన ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తి తగ్గడంతో కొన్ని కంపెనీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నాయి.
NASSCOM President debanji ghosh | నీతి ఆయోగ్ ఇటీవల అందజేసిన ‘ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా’ అవార్డు అందుకున్న 75 మంది మహిళలలో ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. 2018 నుంచి నాస్కామ్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఉంటూ.. అటు సంస్థ�
గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)లోని స్టార్టప్ కంపెనీ మ్యాచ్ డే ఎఐకి నాస్కామ్ గేమ్చేంజర్ అవార్డు దక్కింది.