భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రపై నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. వాయిదాల పర్వానికి ఫుల్స్టాప్ పెడుతూ కొత్త తేదీని ప్రకటించింది. ఈ నెల 25న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడుత
శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈ నెల 22న యాక్సియం-4 మిషన్ను (Axiom Mission 4) చేపడతామని ఇస్రో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా �
Shubhanshu Shukla | భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రకు సంబంధించి నాసా మరో కీలక అప్డేట్ ఇచ్చింది.
Axiom-4 Mission | స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం వాయిదాపడింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం.. స్థానిక కాలంమానం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం 8.22 గంటలకు నాసాకు చెందిన
NASA | విశ్వం తనలోనే ఎన్నో అద్భుతాలను దాచుకున్నది. గెలాక్సీలు ఎన్నో గ్రహాలు, నక్షత్రాలను తనలోనే ఇముడ్చుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా విశ్వం గుట్టువిప్పేందుకు శాస్త్రవేత్తలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. భ�
రోదసిలో పోగుపడిన మానవ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడానికి తగిన పరిష్కారాన్ని సూచిస్తే రూ.25.82 కోట్లు (3 మిలియన్ డాలర్లు) బహుమతి ఇస్తామని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది.
Sunita Williams | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Williams) దాదాపు తొమ్మిది నెలల తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి చేరుకున్న విషయం తెలిసిందే.
Sunita Williams: అంతరిక్షం నుంచి భారత్ అద్భుతంగా కనిపిస్తున్నట్లు ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తెలిపారు. మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉత్తర భారతంలోని హిమాలయాలు, �
NASA | అవకాశం వస్తే బోయింగ్ స్టార్ లైనర్లో మరోసారి ఐఎస్ఎస్కు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నామని నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రకటించారు. స్టార్లైనర్ క్యాప్సూల్ గతేడాది జూన్లో �
Solar Eclipse 2025 | ఖగోళ ప్రియులను ఈ ఏడాది సూర్య, చంద్రగ్రహణాలు కనువిందు చేయనున్నాయి. రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనునున్నాయి. ఈ నెల 14న తొలి చంద్రగ్రహణం ఏర్పడగా.. మొదటి సూర్యగ్రహణం ఈ నెల 29న ఏర్పడబోతున్నది.
Sunita Williams | ఇంటర్నేషనల్ స్పేస్స్టేషన్ (ISS)లో చిక్కుకుపోయిన ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిపైకి చేరుకున్నారు. చాలాకాలం పాటు రోదసీలో గడిపిన ఇద్దరు భూమిపైకి తిరిగి రావడం అం�