ఎన్నడూ లేని విధంగా యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఐదు రోజుల నుంచి అగొచ్చే ఇగొచ్చే అంటూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని శనివారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని (Narsimhulapeta) పీఎస్ఎస్ కార్�
ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు గంటలకు కొద్దిగా కట్ (Power Cuts) చేస్తుండంతో రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి వర్షానికి నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో ఉదయం 8 గంటలనుండి 12 �
రోజూ వేలాది వాహనాలు రోజు వేలాది వాహనాలు ప్రయాణించే మార్గమిది.. పేరుకు జాతీయ రహదారి.. అయినా మట్టి రోడ్డు కంటే అధ్వానంగా గుంతలు. నిత్యం ప్రమాదాల జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తికూడా చూడటంలే�
మందుబాబులకు ప్రభుత్వ పాఠశాలలు (Government School) అడ్డాలుగా మారుతున్నాయి. అక్కడే చదువుకున్న విషయం మరిచిపోయి.. సాయంత్రం అయిందటే చాలు పూటుగా తాగి మందు బాటిళ్లను అక్కడే వదిలేసి వెళ్తున్నారు.
ఆకేరువాగు నుంచి అనుమతి లేకుండా రాత్రి, పగలు వందలాది ట్రాక్టర్లు నడుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పగలంతా వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి, రాత్రి నిద్ర�
నర్సింహులపేట మండల ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మానుకోట జిల్లా ఫొటో, వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట సుభాష్ ఆధ్వర్యంలో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కూలీలతో వెళ్తున్న ఆటోను పెద్దనాగారం స్టేజి సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. దీంతో 17 మంది గాయపడ్డారు. వా�
తాగునీటి కోసం నర్సింహులపేట మండలం కౌసల్యదేవిపల్లి ఎస్సీకాలనీ మహిళలు తిప్పలు పడుతున్నారు. వాటర్ట్యాంక్ ఉన్నప్పటికీ పైపులు పగిలిపోయాయి. మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తుండడంతో పది రోజు�
పంట నష్టపరిహారం విషయంలో కొందరు నాయకులు చెప్పిన బాధితులకే న్యాయం జరుగుతున్నదని, పంటలు నష్టపోయిన మిగతా వారిని అధికారులు పట్టించుకోవడం లేదని వదిలి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల రైతులు ఆరోపిస్తున�