నర్సంపేట మున్సిపాలిటీని విస్తరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా తొమ్మిది గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం శనివారం గెజిట్ విడుదల చేసింది. దీంతో మున
KTR | ఖమ్మం - వరంగల్ - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టెట్ పరీక్ష ఫీజు రూ. 20 వేలు చేస్తరు అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ గ�
KTR | మా ప్రభుత్వ హయాంలో చేసిన మంచి పనులు చెప్పుకోలేక.. స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి కూడా యువతకు దూరమయ�
వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉండగా, ఇందులో 18 బీఆర్ఎస్, ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు.
నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని అమ్మమ్మ ఇంట్లో 1921జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. ఈయన స్వగ్రామం వంగర. తల్లిదండ్రులు సీతారామారావు, రుక్మిణి. పీవీ ప్రాథమిక విద్య వంగర, హనుమకొండలో సాగింది. 1936లో మెట
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్రెడ్డికే ప్రజల మద్దతు ఉందని నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే పెద్ది గెలుపు కోసం నర్సంపేట పట్టణంలోని 2
నర్సంపేటలో మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. పట్టణంలో రూ. 1.25 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ను శనివారం ఆయన హైదరాబాద్ నుం
Minister Niranjan Reddy | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో చేనుచెలక పచ్చగా మారాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా చలపర్తిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ నిధులతో నిర్మించ�
నర్సంపేట నుంచి తిరుపతికి బస్సు సర్వీస్ ప్రారంభమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం నర్సంపేట నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సు నడపాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఈ మేరకు పదో వ
నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో 22వ (ద్వివింశతి) మండల పూజ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన పంబారట్టు కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. నర్సంపేట మండలం మాదన్నపేట పెద్ద చెరువు�
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�