నల్లగొండ జిల్లాలోని అద్దంకి-నార్కట్పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం ఉదయం ఎల్లారెడ్డిగూడెం వద్ద రెడీమిక్స్ లారీని ఓ డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.
Road Accident | నల్లగొండ జిల్లా పరిధిలోని నార్కెట్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం గ్రామ శివారు సమీపంలో జాతీయ రహదారి 65పై ఆదివారం తెల్లవారుజామున అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. లారీని �
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దంకి- నార్కట్పల్లి రహదారిపై నందిపాడు సమీపంలో అదుపుతప్పిన కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus) రోడ్డు పక్కనున్న రాళ్ల గుట్టను ఢీకొట్టింది.
MLC Elections | వరంగల్ - నల్లగొండ - ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో నార్కట్పల్లిలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నేతలు పట్టభద్రులకు డ�
Nalgonda | నార్కెట్పల్లిలో పులి కనిపించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని.. ఈ ప్రాంతంలో పులి సంచారానికి ఏమాత్రం అవకాశం లేదని అటవీశాఖ స్పష్టం చేసింది. ఎడవెల్లి శివారులో పులి కనిపించిందనే వార్తల
Free Bus | ఫ్రీ బస్సు అని ఎక్కితే 8 తులాల బంగారం చోరీ జరిగిందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడకు చెందిన చిమ ట స్వప్న మంగళవారం ఉదయం నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం జోగువారి గూ డె�
నల్లగొండ జిల్లా నార్కట్పల్లి (Narkatpally) మండలం గోపలాయపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై (NH 65) వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. గోపలాయపల్లి (Gopalayapally) వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్ట�
బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో రూ.16కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, డివైడర్, స్ట్రీట్లైట్ పనులకు ఎంపీ బడుగ
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�
నల్లగొండ జిల్లాలో నార్కట్పల్లిలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున రామలింగేశ్వరుని
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ అపర భగీరథుడని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ.. ప్రతిఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో
MLA Chirumarthi Lingaiah | ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఘరానా మోసంతో నార్కట్పల్లిలో చిక్కుకుపోయిన అస్సోం, బీహార్ రాష్ట్రాలకు చెందిన 64 మంది వలస కూలీలకు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అండగా నిలిచారు.