వరుసగా మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు కొలువుదీరినా.. ఈ ఐదేండ్లు మాత్రం అంత ఈజీ కాదని స్విస్ బ్రోకరేజీ దిగ్గజం యూబీఎస్ అంటున్నది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే మెజారిటీ రాకపోవడంతో మిత్రప�
మోదీ మంత్రివర్గంలో మంత్రుల సంఖ్య రానురానూ పెరుగుతున్నది. 2014లో మొదటిసారి ఆయన ప్రధాని పదవిని చేపట్టినపుడు ఆయన క్యాబినెట్లో 46 మంది మంత్రులు ఉండేవారు. రెండోసారి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు ఆ సంఖ్య
Modi Cabinet | వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ.. 71 మంది ఎంపీలకు మంత్రులుగా అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆ 71 మంది కూడా నిన్న మోదీతో పాటు ప్రమాణం చేశారు. తన కేబినెట్లోని
Modi Cabinet | కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ ముచ్చటగా మూడోసారి కొలువు దీరింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేస్తే, వారిలో పది మంది తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో చేరారు.
Modi 3.0 | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశ, విదేశాల నుంచి 8 వేల మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీతో ప�
Narendra Modi | దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమా
Super Star Rajinikanth | భారత ప్రధానిగా నరేంద్ర మోదీ (PM Modi) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ఆయన ప్రధానిగా మూడోసారి ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి
ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఢిల్లీలో భ
నరేంద్రమోదీపై బీజేపీలోనే తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఆయనను ఎప్పుడు తప్పిస్తారో తెలియని పరిస్థితి నెలకొన్నదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ తెలిపారు. ఆ ముప్పు నుంచి తప్పించుకునేందుకే హడావుడిగా పదవీ ప్ర�
Modi tweet | డెన్మార్క్ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్పై దాడిని ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ ఖండించారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. ఫ్రెడెరిక్సెన్పై దాడి వార్త తనను తీవ్ర ఆందోళనకు గు�
మంత్రి పదవుల కోసం పైరవీలు చేయకండి. ఎవరైనా ఇప్పిస్తామని చెప్పినా నమ్మకండి’.. అని ఎన్డీయే పక్షాల భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంపీలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Narendra Modi | రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరిన అనంతరం నరేంద్రమోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు మూడోసారి సేవచేసే అవకాశం ఇచ్చిన దే
Narendra Modi | ఇవాళ ఉదయం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన నరేంద్రమోదీ.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతిన�
PM Modi | ‘నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)’ పార్టీల పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నికైన ప్రధాని మోదీ.. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశారు. ఢిల్లీలోని రామ్నాథ్ కోవింద్ నివాసానికి వెళ్లి�