PM Modi | భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఓ ఆదివాసీ మహిళకు తమ ప్రభుత్వం అత్యున్నత రాష్ట్రపతి పదవిని ఇచ్చి గౌరవించిందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ను రాష్ట్రపతి
రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కనుగొనడంలో సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్పష్టంచేశారు.
పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన పదేండ్లలో పన్ను వసూళ్లు 182 శాతం పెరిగి రూ.19.60 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
రాష్ట్రంలోని రోడ్డు ప్రాజక్టులపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నది. తెలంగాణలోని పలు రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ఎంతోకాలంగా పెండింగులో ఉండ�
దేశీయ పారిశ్రామిక రంగం పడకేసింది. నరేంద్ర మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి తీసుకుంటున్న చర్యలు ఉత్తవేనని తేలిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస�
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై జ్యోతిర్మఠం శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని, రాష్ట్రపతి పదవుల్లో ఇప్పటివరకు హిందువులు లేరని ఆయన లక్నోలో వ్యాఖ్యానించారు. ప్రధాని, రాష్ట�
Vande Bharat Trains | దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలెక్కాయి. ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వర్చువల్ విధానంలో ఈ మూడు రైళ్లను ప్రారంభించారు.
PM Modi tweet | భారత (India) ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi), ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (PM Anthony Albanese) సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల (Bilateral relations) పై వారు చర్చించుకున్నారు.