Vande Bharat Trains | దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్లు (Vande Bharat Trains) పట్టాలెక్కాయి. ఇవాళ ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) వర్చువల్ విధానంలో ఈ మూడు రైళ్లను ప్రారంభించారు.
PM Modi tweet | భారత (India) ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi), ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంటోనీ అల్బనీస్ (PM Anthony Albanese) సోమవారం ఉదయం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల (Bilateral relations) పై వారు చర్చించుకున్నారు.
PM tweet | కేంద్రపాలిత ప్రాంతమైన (Union Territory) లఢఖ్ (Ladakh) లో ఐదు కొత్త జిల్లాలు (Five new districts) ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi) తెలిపారు.
Swapnil Kusale : విశ్వ క్రీడల్లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్లో దేశానికి తొలి పతకం అందించిన స్వప్నిల్.. లాస్ ఏంజిల్స్ పోటీలపై గురి పెట్టాడు. ఫిట్నెస్ లేకపోవడం వల్లనే తాను పారిస్లో పసిడి చేజార్చుక�
PM Modi | ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం రష్యాతో యుద్ధంలో దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారుల గౌరవార్ధం నిర్మించిన డాక్యుమెంటరీని జెలన్స్కీతో కలిసి ప్రధాని వీక
Narendra Modi | ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Youth Olympics : ఒలింపిక్స్లో క్రికెట్ పునరాగమనానికి అడుగులు పడుతున్నాయ్. 2028 విశ్వ క్రీడల్లో క్రికెట్ కూడా భాగం కానుంది. యూత్ ఒలింపిక్స్లో (Youth Olympics)నూ ఈ ఆటను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలిపింక్స్ సంఘ�
PM Modi | పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సరబ్జోత్ సింగ్కు ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం సాయంత్రం ఫోన్ చేశారు. ఒలింపిక్స్లో పతకం గెలిచినందుకు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై భార�
రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన పాక్ ప్రేరేపిత కశ్మీర్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతున్నది. రోజు విడిచి రోజు అన్నట్టుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతాదళ జవాన్లు తరచుగా ఈ దాడుల్లో అమరులవుతున్నట్ట�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) రేపు (గురువారం) సాయంత్రం 6 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి (BJP headquarters) వెళ్లనున్నారు. అక్కడ పార్టీ శ్రేణులతో సమావేశం కానున్నారు.