Minister Sandhya Rani | నంద్యాల జిల్లాలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఐసీడీఎస్లో ఖాళీగా ఉన్నవీటిని తక్షణమే భర్తీ చేయాలని మంత్�
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో నంద్యాల-తిరుపతి జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి.
అల్లు అర్జున్పై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ సంచలనంగా మారింది. కానీ బన్నీ ఫ్యాన్స్ నుంచి విమర్శలు రావడంతోనో లేదో.. టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడంతోనో సైలెంట్గా ఆ ట�
AP News | తనను తండ్రి అపార్థం చేసుకోవడంతో తట్టుకోలేకపోయింది ఓ కూతురు. నాన్న దృష్టిలో దోషిగా నిలబడకపోతే ప్రాణాలు తీసుకోవడమే బెటర్ అని భావించింది. నా గురించి అన్ని తెలిసిన నువ్వే నన్ను నమ్మకపోతే.. ఇంకెవరు నమ్మ�
AP News | ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తలు, పోలీసులపై కూటమి నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. తమ నియోజకవర్గంలో జరిగిన దా�
రైలులో (Train) నుంచి కింద పడిన భార్యను కాపాడబోయిన భర్త మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో చోటుచేసుకున్నది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా చిరూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్, అసియాబాను దంపతలులు ప్రశాం�
స్విట్జర్లాండ్తో సమానంగా భారతీయ రైల్వే నెట్వర్క్ను అభివృద్ధి చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 53 శాతం రాయితీతో భారతీయ రైల్వే సేవలు అందిస్తున్నదని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill scam) ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) సీఐడీ పోలీసులు (AP CID police) అరెస్టు చేశారు.
Nandyal | నంద్యాలలోని నల్లమల అడవుల్లో గూడ్స్ రైలు ఢీకొని ఓ పెద్దపులి మృతి చెందింది. నంద్యాల-గుంటూరు మార్గంలోని చిన్న టన్నెల్ వద్ద ఈ ఘటన జరగింది. చలమ రేంజ్ పరిధిలో జరిగిన ఈ సంఘటన పై అటవీ శాఖ