తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ డ్యామ్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు శుక్రవారం నీరు విడుదల చేశారు. వెయ్యి క్యూసెక్కులతో ఎడమ కాల్వకు నీటి విడుదలను ప్రారంభించి క్రమంగా నీటి విడుదలను పెంచుకుంటూ 3 �
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నందికొండ శుక్రవారం పర్యాటకులతో సందడిగా మారింది. ప్రభుత్వ సెలవులకుతోడు వారాంత దినాలు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ టూరిజం కృష్ణా నదిలో ఏర్పాటు చేసిన లాం
Nagarjuna Sagar | నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం వరకు 18 గేట్లు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విదుదల చేశారు. అనంతరం అ�
Nagarjuna Sagar | శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో తగ్గడంతో నాగార్జునసాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లను 26 నుంచి 8 క్రస్ట్ గేట్లకు తగ్గించి నీటి విడుదల చేస్తున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో డ్యామ్ అందాలను చూసేందుకు పర్యాట
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాష్ట్ర రాజధానికి అక్కడి నుంచి నీళ్లు సరఫరా చేస్తారు.. లక్షల ఎకరాల్లో వరిసాగుకు నీటిని తరలిస్తారు. అయినా అక్కడి ప్రజలకు మాత్రం తాగునీళ్లకు తిప్పలు తప్పడంలేదు.
నల్లగొండ జిల్లా నందికొండ హిల్కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనం బౌద్ధులకు నందన వనమని మయన్మార్ సాంస్కృతిక శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ న్యోమిన్టున్ అన్నారు. బౌద్ధ వా
రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో నందికొండ హిల్కాలనీలో నిర్మించిన బుద్ధవనం రాష్ర్టానికి మణిహారంగా నిలుస్తుందని అంతర్జాతీయ ధ్యాన కేంద్ర ఉపాసకుడు హేమంత్ అన్నారు. శనివారం బుద్ధవనంలోని కాఫ్రేన్స�
గ్రామపంచాయతీ కూడా కాని నాగార్జునసాగర్ను నందికొండ మున్సిపాలిటీగా చేయడమే కాకుండా కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కిందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అ�
నందికొండలోని ఇండ్లను 59 జీఓ ప్రకారం క్రమబద్ధీకరణ చేసేందుకు సర్వే న్విహించాలని అదనపు కలెక్టర్లు రాహుల్ శర్మ, భాస్కర్రావు సూచించారు. నందికొండ హిల్కాలనీ విజయవిహార్లో గురువారం రెవెన్యూ, ఎన్నెస్పీ, మున్�
నల్లగొండ జిల్లా నందికొండలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బుద్ధవనంలో గౌత మ బుద్ధుడి 2,566వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ గురువుల�
నల్లగొండ : గత పాలకుల హయాంలో వెనుకబాటుకు గురైన నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నోము�
1955 డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎన్నో కుటుంబాలు స్థిర నివాసాల�