primitives landmarks in the vicinity of Boudhavanam | బుద్ధవనంలోని కృష్ణానదీ తీర పరిసరాల్లో ఆదిమానవుడి అడుగుజాడలు వెలుగు చూశాయి. ఈ విషయాన్ని పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, బుద్ధవనం ప్రాజెక్ట్ కన్సల్టెంట్ డాక్�
నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేయడానికి రెండు రోజుల పాటు నాగార్జునసాగర్లో పర్యటించిన కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృందం సభ్యుల పర్యటన మంగళవారంతో ముగిసింది. నాగార్జుసాగ�
నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్ల ద్వారా 16096 క్యూసెక్కుల ద్వారా దిగువకు నీటిని విడుదలను కొనసాగి స్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.60 (310. 8498 టీఎంసీలు) మేర న�
నందికొండ: టూరిస్ట్ గైడ్ శిక్షణ ద్వారా యువతకు జీవనోపాధి లభిస్తున్నదని బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మ య్య అన్నారు. ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లోని బుద్ధవనంలో 5 రోజుల పాటు కొనసాగ
నందికొండ : బుద్ధుడి జీవిత చక్రాణి, శిల్పాల రూపంలో పొందుపరిచిన బుద్ధవనం, బుద్ధుని జీవిత చరిత్రకు నిలయమని చరిత్ర పరిశోధకుడు, బౌద్ధ నిపుణుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. బుద్ధవనంలో నాలుగో రోజు టూరిస�
నందికొండ: తెలంగాణ టూరిజం బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో బౌద్ధ విశ్లేషకుడు, చారిత్రక పరిశోధ కుడు ఈమని శివనాగిరెడ్డి అధ్యక్షతన ఓఎస్డి సుధాన్రెడ్డి టూరిస్ట్ గైడ్
నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.50 టీఎంసీలు) అడుగులకు గాను ఆదివా రం నాటికి 588.30 అడగుల వద్ద 306.9878 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 6660 క్యూసె�
నందికొండ: ప్రపంచ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లాంచీలో నది మార్గంలో విహారించేందుకు పర్యాటకులు ఉత్సాహం కనబరిచారు. కృష్ణా
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�