Bus Driver | ముస్లింలు నమాజ్ (namaz)కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమాజ్ వేళకు ప్రార్థనలు చేసుకుంటారు.
ఖలీఫా ఉమర్ ఫారూఖ్ పరిపాలనా కాలమది. ఒక యువతి రోజూ నమాజు కోసం మదీనా నగరంలో ప్రవక్త పేరుతో ఉన్న మస్జిదె నబవీకి వెళ్లేది. దారి మధ్యలో రోజూ ఓ యువకుడు ఆ యువతి కోసం కాపుగాసి ఉండేవాడు. ఆ అమ్మాయి నమాజుకు వెళుతుంటే
అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.
Knife attack | మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు.
ఒకానొకసారి యుద్ధంలో హజ్రత్ అలీ (రజి)కి విషపు బాణాలు గుచ్చుకుంటాయి. ఆయన్ను చెట్టుకు కట్టేసి బాణాలు తొలగిద్దామని వైద్యుడు సూచిస్తాడు. దానికి హజ్రత్ అలీ ఒప్పుకోరు.
ఆగ్రా : తాజ్ మహల్లో ప్రార్థనలు చేసినందుకు నలుగురు పర్యాటకులను సీఐఎస్ఎఫ్ బుధవారం అరెస్టు చేసింది. ఇందులో ముగ్గురు పర్యాటకులు హైదరాబాద్ వాసులు కాగా.. ఓ పర్యాటకుడు అజంగఢ్ వాసి. సీఐఎస్ఎఫ్ అధికారులు �
కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర ఓ ముస్లిం మహిళ నమాజ్ చేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. గేట్ నెంబర్ 4 దగ్గర చాలా సేపు ఆమె నమాజ్ చేసింది. ఆమెను అక్కడి నుంచి పంపడాని
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
న్యూఢిల్లీ: గురుగ్రామ్లోని ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే ఉపేక్షించబోమని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ విషయంలో 2018లో హిందువులు, �
చండీగఢ్: ముస్లిం సోదరుల శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారా కమిటీ తలుపులు తెరిచింది. గురుద్వారాలో శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవచ్చని కమిటీ పిలుపునిచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్లో బహిరంగ ప్రదేశాలల�