UP CM Yogi : దేశంలోని ముస్లింలంతా బక్రీద్కు సిద్ధమవుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. యూపీలోని రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని, జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీస�
Bhojshala Maha Aarti: మధ్యప్రదేశ్లోని భోజ్శాలలో ఇవాళ అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సుమారు 721 ఏళ్ల తర్వాత శుక్రవారం రోజున భోజ్శాల ఆలయంలో మహాహారతి నిర్వహిస్తున్నారు. ధార్ జిల్లాలో ఉన్న ఆ ఆలయంలో ఇన్నా
Yogi Adityanath : రోడ్లపై నమాజ్ చేసే విషయంలో ముస్లింలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Uttar Pradesh : పిప్రాయిచ్ రైల్వే స్టేషన్ పైభాగంలో మధ్యలో ఒక డెకొరేటివ్ డ్రోమ్ ఏర్పాటైంది. పైగా.. అది గ్రీన్ కలర్లో ఉండటంతో కొంతమంది ముస్లింలు దాని కింద నమాజ్ చేయడం ప్రారంభించారు.
Ayodhya : అయోధ్యలోని పవిత్ర రామాలయంలో అనుచిత ఘటన జరిగింది. దేవాలయం ప్రాంగణంలో కాశ్మీర్ కు చెందిన ఒక ముస్లిం నమాజుకు ప్రయత్నించాడు. ఈ ఘటను శుక్రవారం జరిగింది.
Israeli Soldier: ఇజ్రాయిల్ రిజర్వ్ సైనికుడు .. తన వద్ద ఉన్న ఏటీవీ వాహనంతో.. రోడ్డు పక్కన నమాజ్ ప్రార్థన చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.
Bengaluru Airport : కెంపగౌడ విమానాశ్రయంలో ఓ ముస్లింల బృందం నమాజ్ చేసిన ఘటన వివాదాస్పదం అవుతున్నది. కర్నాటక రాష్ట్ర బీజేపీ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని బ�
Bus Driver | ముస్లింలు నమాజ్ (namaz)కు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారన్న విషయం తెలిసిందే. ఎంత పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నమాజ్ వేళకు ప్రార్థనలు చేసుకుంటారు.
ఖలీఫా ఉమర్ ఫారూఖ్ పరిపాలనా కాలమది. ఒక యువతి రోజూ నమాజు కోసం మదీనా నగరంలో ప్రవక్త పేరుతో ఉన్న మస్జిదె నబవీకి వెళ్లేది. దారి మధ్యలో రోజూ ఓ యువకుడు ఆ యువతి కోసం కాపుగాసి ఉండేవాడు. ఆ అమ్మాయి నమాజుకు వెళుతుంటే
అస్సాం శాసనసభ సమావేశాలు జరిగేటపుడు ప్రతి శుక్రవారం ముస్లిం ఎమ్మెల్యేలు నమాజ్ చేయడం కోసం సభ కార్యకలాపాలకు రెండు గంటలపాటు విరామం ఇచ్చే నిబంధనను రద్దు చేసినట్లు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.