కాశీ విశ్వనాథుడి ఆలయం దగ్గర ఓ ముస్లిం మహిళ నమాజ్ చేయడం ప్రారంభించింది. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. గేట్ నెంబర్ 4 దగ్గర చాలా సేపు ఆమె నమాజ్ చేసింది. ఆమెను అక్కడి నుంచి పంపడాని
రంజాన్ పండుగ సందర్భంగా యూసుఫ్గూడ పోలీసు బెటాలియన్ గ్రౌండ్స్ ఈద్గా లో నిర్వహించినున్న ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజ�
న్యూఢిల్లీ: గురుగ్రామ్లోని ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహిస్తే ఉపేక్షించబోమని హర్యానా సీఎం మనోహర్లాల్ ఖట్టర్ అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో నమాజ్ విషయంలో 2018లో హిందువులు, �
చండీగఢ్: ముస్లిం సోదరుల శుక్రవారం ప్రార్థనల కోసం గురుద్వారా కమిటీ తలుపులు తెరిచింది. గురుద్వారాలో శుక్రవారం రోజు నమాజ్ చేసుకోవచ్చని కమిటీ పిలుపునిచ్చింది. హర్యానాలోని గురుగ్రామ్లో బహిరంగ ప్రదేశాలల�