‘కాంట్రిబ్యూటరీ పెన్షనరీ స్కీం (సీపీఎస్)ను రద్దుచేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టింది. కానీ ఈ దిశగా ఒక్క అడుగూ ముందుకుపడలేదు. కమిటీలు, కాలయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సీపీఎస్ రద్దుపై వచ్చే అ�
ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ప్రక్రియ కోసం ప్రజలెవరూ ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు స్పష్టం చేశారు. రాష్ట్ర �
ఆయన వృత్తిపరంగా వైద్యుడు. ప్రజావైద్యుడిగా ఆయనకు భద్రాచలం నియోజకవర్గవ్యాప్తంగా పేరున్నది. వైద్యుడిగా అంతా బాగా నడుస్తున్నా, ఏ బాదరబంధీ లేకపోయినా ఆయన ప్రజాక్షేత్రంలోకి రావాలనుకున్నారు. బీఆర్ఎస్ అధిన�
‘ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నాం. ప్రతిరోజూ ధర్నాలు, ఆందోళన చేసేవాళ్లం. పోలీసులు వచ్చి మాపై లాఠీ దెబ్బలు కొట్టి, ఈడ్చుకుపోతుంటే బీజేపీ, కాంగ్రెస్ నాయకులెవరూ ముందుకురా�
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
Muta Gopal | నియోజకవర్గం అభివృద్ధే ధ్యేయంగా.. సీఎం కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అడుగు జాడల్లో పయనించాం. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సంక్షేమానికే నిత్యం కృషి చేస్తున్నా.
అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ తెలిపారు. సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారాలపై కన్నేసి ఉంచుతామని స్పష్టంచేశారు. ఒక్కో ఈవీఎం�
“ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా.. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నా.. బీఆర్ఎస్ పార్టీ క్యాడరే నా బలం.. ప్రజలే నా బలగం.. సీఎం కేసీఆర్ సారథ్యంలో తొమ్మిదేండ్లుగా చ�
Interview | ‘ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఉన్నన్నీ రోజులు ఆయన్నీ తట్టుకునే శక్తి ఎవరికీ లేదు. కాంగ్రెస్, బీజేపీల పరేషాన్ అదే. సీఎం కేసీఆర్ రాజకీయ చతురత కింద ఎవరు పని చేయరు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు స
“సమైక్య రాష్ట్రంలో జుక్కల్ను వెనుకబడిన నియోజకవర్గంగా చెప్పుకొనేవారు. తెలంగాణ వచ్చాక పదేండ్లలో సుమారు రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కేం�
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంతోనే రాజకీయ రంగప్రవేశం చేసిన ఆయన.. అసెంబ్లీలోకి మొదటిసారి అడుగుపెట్టింది మాత్రం 2018లోనే. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరుబాట పట్టిన ఆయన గులాబీ దళపతి కేసీఆర్ వెంట నడిచినప్పటికీ
రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మళ్లీ బీఆర్ఎస్ను గెలిపిస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం అరూరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. నిత�
రాబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి.. మా అధినేత కేసీఆర్కు కానుకగా ఇస్తానని ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మి పేర్కొన్నారు. మ
‘ప్రజలే నా పంచ ప్రాణాలు. ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయం. ఉమ్మడి రాష్ట్రంలో విసిరి పడేసినట్టున్న సెగ్మెంట్ను ప్రగతి పథంలో నిలబెట్టా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఏదీ అడిగినా కాదనకుండా ఇచ్చి
‘దశాబ్దాల తరబడి వేములవాడను పాలించిన కాంగ్రెస్, ఇతర పార్టీలు ప్రజలకు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కానీ, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఈ నియోజకవర్గం ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టి